రాఖీ పౌర్ణమి పురష్కరించుకుని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు కి తన అక్క, చెల్లెళ్లు హైదరాబాద్ లోని తన నివాసంలో రాఖీలు కట్టి ఆశీర్వదించారు. అదేవిధంగా కులమత అనే బేధం లేకుండా ముస్లీం మహిళ ఎమ్మెల్యే కి రాఖీ…
రాఖీ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ కి తన నివాసంలో పలువురు మహిళలు, బిజెపి మహిళా నాయకులు రాఖీ కట్టారు. మహిళలకు ఆయన రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు
రానున్నఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ కే తమ మద్దతు – మారుతీ నగర్ రెసిడెంటియాల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు.
127 రంగారెడ్డి నగర్ డివిజన్ మారుతీ నగర్ సంక్షేమ సంగం సభ్యు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ నీ తన నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా తమ కాలనీలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధికి చేసినందుకు అలాగే…
కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ని వారి నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు
రాఖీ పండుగ పురస్కరించుకొని కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ని వారి నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డిఅదేవిధంగా 13వ డివిజన్ కార్పొరేటర్ ఆవుల పావని…
తిరుపతి నగరం తిరుపతి కార్పొరేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్మార్ట్ సిటీ నిధుల్లో భాగంగా నిర్మించిన వినాయక సాగర్ ప్రాజెక్టును సెప్టెంబర్ 7వ తేది ప్రారంభిస్తున్నట్లు టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. వినాయక సాగర్లో జరుగుతున్న పనులను సాయంత్రం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: దుండిగల్ గ్రామంలో వచ్చే నెల 3 వ తేదీన జరగనున్న శ్రీ పోచమ్మ తల్లి బోనాలు & ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్, కౌన్సిలర్ జక్కుల కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో దుండిగల్…
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో బంట్వారం మండల కేంద్రంలోని సుధాకర్ గౌడ్ ఫంక్షన్ హాల్ లో మండల పరిధిలోని మాలసోమారం కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ చెంద్రయ్య తొర్మామిడి వార్డు సభ్యులు సార…
పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ కానుకతో నిండు దీవెనలు పంపుతున్న కేసీఆర్ సార్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” బంట్వారం మండల కేంద్రంలోని సుధాకర్ గౌడ్ ఫంక్షన్ హాల్ లో బంట్వారం మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.34,03,944/-(రూపాయలు ముప్పై నాలుగు లక్షల మూడు వేల తొమ్మిది వందల…
ప్రగతి నగర్ లో రూ.50 లక్షలతో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు శంకుస్థాపన- ఎమ్మెల్యే కె.పి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో సుమారు రూ. 50 లక్షల తో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిధిగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,130 సుభాష్ నగర్ డివిజిన్ పరిధిలోని సూరారం మార్కెట్ రోడ్ ఆనంద్ నగర్లో పునర్ నిర్మాణం చేపడుతున్న పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా…