టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వైపి రమేష్ ను టార్గెట్ చేసిన ఉమా వర్గీయులు… విమర్శలు చేశారనే నెపంతో కక్ష కట్టి దాడి చేసి ఉంటారని టీడీపీ నేతల ఆరోపణలు. .. ప్రస్తుతం వైపి రమేష్ అనంతపురం సవీర ఆసుపత్రిలో చికిత్స…
భవన నిర్మాణ కార్మికులకు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యం కల్పించాలి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్. షాపూర్ నగర్ లో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులను కార్మికులకు ఇవ్వడం…
గత ప్రభుత్వ హయాంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, అధికారంలోకి వస్తే కబ్జాలను అరికట్టి,కబ్జాదారుల పై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ,ప్రభుత్వం వచ్చినప్పటికీ కబ్జాదారులు అవేమి పట్టించుకోకుండా పట్టపగలు కబ్జాలు చెయ్యడం ఘోరమని అన్నారు. అధికారులకు కబ్జాల…
ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించే హక్కును కల్పించిన మహానుభావుడు అంబెడ్కర్.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
బాబాసాహెబ్ అంబెడ్కర్ వర్థంతి సందర్భంగా నేడు జగతగిరిగుట్ట ఔటపోస్టు వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి నేడు దళిత హక్కుల సమితి అధ్యక్షుడు దుర్గయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, రాష్ట్ర…
గత 3 రోజులుగా ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వర్గీకరణ బిల్లును పెట్టి ఆమోదించాలని కోరుతూ కుత్బుల్లాపూర్ మునిసిపల్ చౌరస్తా అంబెడ్కర్ విగ్రహం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని నేడు సందర్శించి సంఘీభావం మద్దతు…
తెలంగాణ సాయుధ పోరాట పేటెంట్ హక్కు కమ్యూనిస్టులకే.సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు ఉమా మహేష్, కీలుకాని లక్ష్మణ్.
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నేడు షాపుర్ నగర్ లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్ స్టాఫ్ వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బారతదేశానికి స్వాతంత్రం వచ్చినా నిజాం పరిపాలనలో ఉన్న…
సీపీఐ నియోజకవర్గ నాయకులు నేడు ప్రగతినగర్లో వర్షం వల్ల బాలుడు మృతి చెందిన ప్రాంతాన్ని, అలాగే గాజులరామరం లో వర్షాల వల్ల మునిగిపోయిన ప్రాంతాన్ని వొక్షిత్ ఎనక్లేవ్ ను సందర్శించారు. ఒక్కరోజు కురిసిన వానకే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలు…
ఉద్యోగాలను పర్మినెంట్ చెయ్యాలని,కనీస వేతనంగా 24 వేలు ఇవ్వాలని,డబల్ బెడ్రూం లు ఇవ్వాలని,సమాన పనికి సమాన వేతనం కల్పించాలని తదితర డిమాండ్లతో గత 3 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి కార్మికుల కు మద్దతుగా నేడు సీపీఐ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొని…
జగతగిరిగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని అనేక కాలనీలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో,అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపుల వద్ద ప్రజలు ముక్యంగా యువకులు మందు,గంజాయి సేవిస్తున్నారని,ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కావున పోలీస్ బందోబస్తును పెంచి,క్రమం తప్పకుండా నిఘా పెంచి శాంతి భద్రతలు కాపాడాలని లేకపోతే…
కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
మంత్రి హరీష్ రావ్ వ్యాఖ్యల పై షాపుర్ నగర్లో సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం తో పత్రిక ప్రకటన. సిద్దిపేట జిల్లాలో అంగన్ వాడి ఉద్యోగుల తో హరీష్ రావ్ కమ్యూనిస్టులను చులకన చేసిమాట్లాడటం ఆయన స్థాయికి తగింది కాదని,కమ్యూనిస్టుల గురించి…