కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
మంత్రి హరీష్ రావ్ వ్యాఖ్యల పై షాపుర్ నగర్లో సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం తో పత్రిక ప్రకటన. సిద్దిపేట జిల్లాలో అంగన్ వాడి ఉద్యోగుల తో హరీష్ రావ్ కమ్యూనిస్టులను చులకన చేసిమాట్లాడటం ఆయన స్థాయికి తగింది కాదని,కమ్యూనిస్టుల గురించి…
కుత్బుల్లాపూర్ మండలంలోని ఖాళీగా ఉన్న హెచ్ఏంటీ లొ ప్రభుత్వ సూపర్ స్పెషలిటీ, వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో సీపీఐ ఆధ్వర్యంలో వినతిపత్రం, ధర్నాలు నిర్వహించామని అందులో భాగమే నేడు వైద్య కలశాల మేడ్చల్ జిల్లాలో వైద్య కలశాల ఏర్పాటుకు ప్రకటన…
ఈ నెల 11 న కొత్తగూడెంలో లక్ష మంది ఎర్రసైన్యంతో జరిగే ప్రజా గర్జనకు కుతాబుళ్లపూర్ నియోజకవర్గ నుండి వందలాది కార్యకర్తలు శనివారం నాడే బయలుదేరి వెళ్లాలని కోరుతూ నేడు షాపూర్ నగర్లో కార్యకర్తలకు పులుపునివడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీఐ…
బీజేపీ ఎన్నికల ముందు ఉచితాలు,తరువాత మంచిది కాదు అని మాట్లాడటం విడ్డురం
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్
సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో 6 వ రోజు గాజులరామరం డివిజన లెనిన్ నగర్,అంబెడ్కర్ నగర్లో ఇంటింటికి సీపీఐ, ప్రజా చైతన్య యాత్రను నిర్వహించడం జరిగింది.ఈ పాదయాత్రకు స్థానిక శాఖ కార్యదర్శులు సాయిలు, యూసుఫ్లు నాయకత్వం వహించగా ముఖ్యఅతిథిగా ఉమా…
ప్రజా సమస్యలపై, కేంద్రంలో ని బీజేపీ హఠావో-దేశ కో బచావో అనే నినాదంతో రేపట్నుంచి ఏప్రిల్ 26 నుండి జరిగే ఇంటిఇంటికి సీపీఐ పేరుతో జరిగే పాదయాత్రలను జయప్రదం చెయ్యాలని కోరుతూ నేడు జగతగిరిగుట్ట సీపీఐ కార్యాలయం వద్ద కరపత్రాలను విడుదల…
దేవినేని ఉమా నాపై విమర్శలు చేయడం హాస్యాస్పదం -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 13.4.2023. పిల్లికి ఎలుక సాక్ష్యంలా పచ్చపత్రికను అడ్డం పెట్టుకుని నువ్వు ఎన్ని అవాకులు చవాకులు పేలినా నమ్మేవారు ఎవరూ లేరు…
అంబేద్కర్ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు,ర్యాలీలు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
ఏప్రిల్ 14 న భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ హఠావో-దేశ కో బచావో పేరుతో ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తున్న సందర్భంగా జగతగిరిగుట్ట కార్యాలయం ఎదురుగా పోస్టర్ ను ఆవిష్కరించడం…
బాబుజగ్జీవన్ రామ్ స్పూర్తితో మనువాదం,ఆర్ ఎస్ ఎస్,బీజేపీ లకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
భారత దేశ తొలి దళిత ఉప ప్రధాని, స్వతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నేడు జగతగిరిగుట్ట షిర్డీహిల్స్, బుద్ధ విహార్ లోని విగ్రహానికి పులామాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు మనువాదం కు…
భవన నిర్మాణ కార్మికులందరు ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందాలి.సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జగతగిరిగుట్ట శాఖ ఆధ్వర్యంలో నేడు గుట్ట చివరి బస్టాప్ వద్ద భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డుల…
Sri Maruti Sai Uma Sangameshwara Swamy Warla Devasthan 15th Annual Mahotsav శ్రీ మారుతి సాయి ఉమా సంగమేశ్వర స్వామి వార్ల దేవస్థాన 15వ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131…