ప్రజావాణి లో ఇచ్చిన వినతిపత్రాల దగ్ధం- ఇప్పటికైనా పరిష్కరించండి.

ప్రజావాణి లో ఇచ్చిన వినతిపత్రాల దగ్ధం- ఇప్పటికైనా పరిష్కరించండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. *సాక్షిత * : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని సీపీఐ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా పోరాటం తో…

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు LRS ను ఉచితంగా చేయాలని, లేదంటే న్యాయ పోరాటం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు LRS ను ఉచితంగా చేయాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. BRS పార్టీ పిలుపు మేరకు బుధవారం అమీర్ పేట లోని మైత్రివనం…

జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం ముందు విచారణ టెట్ మరియు డీఎస్సీ కి మధ్య…

IAS అధికారి, ఇంతియాజ్ అహమ్మద్ స్వచ్ఛంద పదవీవిరమణ ను నోటిఫై చేస్తూ… ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇచ్చిన జీవో….

ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్

ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు భారత్‌ టార్గెట్‌ 192 పరుగులు.. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్ 145 ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లు.. 5 వికెట్లు తీసిన అశ్విన్‌, కుల్దీప్ యాదవ్‌కు 4 వికెట్లు, జడేజాకు…

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాగ్ ఇచ్చిన నివేదికపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు

నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…

రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీ

రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని.. రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని, పూర్తి సమాచారం రాగానే కార్యరూపం దాల్చుతుందని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి తెలిపారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే…

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలన్నీ 100 రోజులలో ఖచ్చితంగా అమలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలన్నీ 100 రోజులలో ఖచ్చితంగా అమలు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజీ లోని SVIT ఆడిటోరియంలో…
Whatsapp Image 2024 01 25 At 11.16.37 Am

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు 27 నుంచి రిజిస్ట్రేషన్స్

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 31.19 లక్షల మంది ఆశ్రయం లేని పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చింది. ఈ నెల 27 నుంచి ఆ ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయనుంది. గ్రామ, వార్డు సచివాలయంలో…
Whatsapp Image 2024 01 19 At 10.09.28 Am

ఉచితాలకు నిర్వచనం ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

శారీరక సామర్థ్యం, పనిచేయగల వయసు ఉన్నవారికి నగదుప్రయోజనాన్ని అందించడమే ఉచితాలన్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు ఉచితాలు అంటే ఇదేనని నిర్వచించిన సీబీఐ మాజీ జేడీఎక్స్ వేదికగా స్పందించిన లక్ష్మీ నారాయణ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు…

You cannot copy content of this page