Whatsapp Image 2023 10 16 At 4.09.15 Pm

నిరుపేద మహిళలకు సొంత ఇంటి కల నేరవేరాలనేది మా ముఖ్య ఉద్దేశం.

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామం నందు అర్హులైన లబ్ధిదారులకు జగనన్న ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ముఖ్యులు గా పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలం…

పేదల సొంత ఇంటి స్థలాలకు పట్టాల అందజేసిన ఎమ్మెల్యే

65 మంది పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగనన్నకు ఎమ్మెల్యే మధన్నకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు . రేణిగుంట మండలం, ఎలమండ్యం పంచాయతీ,అడుసుపాలెం గ్రామంలో 65 మంది పేదలకు నేడు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు…

గృహలక్ష్మి పథకం పేదవాడి సొంత ఇంటి నిర్మాణ కల.

గృహలక్ష్మి పథకం పేదవాడి సొంత ఇంటి నిర్మాణ కల. కుత్బుల్లాపూర్ మండల్ పరిధిలోని అర్హులైన 764 గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంజూరైన పాత్రలను అందజేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం పరిధిలోని మహారాజ గార్డెన్స్ లో…

గృహలక్ష్మి పథకం పేదవాడి సొంత ఇంటి నిర్మాణ కల.

సాక్షిత : రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు- ఎమ్మెల్యే కే పి వివేకానంద్…అర్హులైన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంజూరైన పాత్రలను అందజేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదురుపల్లి మేకల…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంతో వేలాది మంది పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటి కల

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంతో వేలాది మంది పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటి కల సాకారమైందని, ఇది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్లనే సాధ్యమైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ…

వైద్యం కోసం పేదలు ఇబ్బంది పడకుండా వారి ఇంటి వద్దే మెరుగైన వైద్యం

వైద్యం కోసం పేదలు ఇబ్బంది పడకుండా వారి ఇంటి వద్దే మెరుగైన వైద్యం అందించడానికి మన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దే వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వారికి 5 దశల్లో ఉచితంగా 7 రకాల…

100 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలలో పనిచేస్తున్న 100 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,…

టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకూ ఇంటి స్థలాలు ఇస్తాం

ఇందుకోసం మరో 200 ఎకరాలు కేటాయించడానికి సిఎం అంగీకరించారు …టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తిరుపతి నగరం టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు ఇస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో…

మేయర్ మనోహర్ నాయుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు నగరం మేయర్ మనోహర్ నాయుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు

గ్రామ సచివాలయానికి తాలాలు వేసిన ఇంటి యజమాని…

ప్రకాశం జిల్లా …. రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామ సచివాలయానికి తాలాలు వేసిన ఇంటి యజమాని… బాడిగ మరియు కరెంటు బిల్లులు కట్టనందుకు

You cannot copy content of this page