శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కింపు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం 13 రోజుల హుండీ ఆదాయం 5 కోట్ల 16 లక్షలు 84 వేల 417 నగదు 122 గ్రాముల బంగారం, 5 కేజీల 900 గ్రాముల వెండి లభ్యం వివిధ దేశాల విదేశీ…
Whatsapp Image 2024 01 13 At 5.50.02 Pm

భక్తులు కల్పించే సౌకర్యాలను బట్టి ఆలయాల అభివృద్ధి చెందుతాయి

దేవరంపాడు ఆలయ అభివృద్ధికి అవకాశం దేవుడిచ్చిన వరం నూతన ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారంలో.. రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు రాజుపాలెం రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న దేవాలయాల్లోఏ అభివృద్ధి పనులు నిర్వహించాలన్న అటవీశాఖ అనుమతితోనే నిర్మాణాలు చేపట్టాల్సి…

ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం-మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి

బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ’లో నూతనంగా నిర్మిస్తున్న బసవలింగేశ్వర ఆలయాన్ని బి.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బసవేశ్వర స్వామి’కి లింగాయత్ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ పరిధిలో…

ఆలయాల విగ్రహ, ధ్వజ స్థంభాల ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని అపురూప కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి గ్రామం సీతారామాలయ స్వామి ఆలయ ధ్వజ స్థంభ ప్రతిష్ఠాపన మహోత్సవం…

ఆలయాల అభివృద్ధి పనులపై జేఈవో సమీక్ష

ఆలయాల అభివృద్ధి పనులపై జేఈవో సమీక్ష

రంజాన్ , శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని మసీదులు, ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు

రంజాన్ , శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని మసీదులు, ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలనీ ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు అధికారులకు సూచించారు. సాక్షిత : జీహెచ్ఎంసీ కూకట్పల్లీ జోనల్ కార్యాలయంలో అధికారులతో మరియు ముస్లిం సోదరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…

ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటా…

Always ahead in the development of temples… ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటా… సాక్షిత : కైసర్ నగర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ, నల్ల పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.2.50 లక్షల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం…

ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రాధ్యాన్యత ఇవ్వండి

Give priority to the restoration of ancient temples ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రాధ్యాన్యత ఇవ్వండి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక పురాతన ఆలయాలు శిధిలావస్థకు చేరుకుంటున్నాయని, అటువంటి ఆలయాల జీర్ణోద్ధరణకు దేవాదాయ శాఖ ప్రాధాన్యత ఇవ్వాలని విశాఖ శ్రీ శారదా…

ఆలయాల అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి

Raghavender Reddy is the chairman of the Unity Foundation for the Development of Temples ఆలయాల అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి అన్ని విధాలుగా కృషి.క్రీడాకారులకు క్రికెట్ కిట్టు పంపిణి. వెల్డండ మండల ఫరిధిలోని…

You cannot copy content of this page