బహదూర్ పల్లిలోని 10వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని బహదూర్ పల్లిలోని 10వార్డులో రూ.40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ బొంగునురి నవనీత శ్రీనివాస్ రెడ్డి…

బీసీల అభివృద్ధి, సంక్షేమం టిడిపి తోనే సాధ్యం; ఉమామహేశ్వర నాయుడు

బీసీల అభివృద్ధి ,సంక్షేమం టిడిపి తోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. 06-02-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణదుర్గం రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధిలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు…

మల్లంపేట్ లోని 24వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని మల్లంపెట్ లోని 24వార్డులోరూ.74 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు, డ్రైనేజీ మరియు తదితర నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ అర్కల అనంతస్వామి ముదిరాజ్ తో కలిసి ప్రారంభించిన…

గాగిల్లాపూర్ లోని 1వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని గాగిల్లాపూర్ 1వార్డులోని జగన్ వెంచర్ లో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ కుంటి అరుణ నాగరాజు తో కలిసి ప్రారంభించిన…

గాగిల్లాపూర్ లోని 1వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని గాగిల్లాపూర్ 1వార్డులోని జగన్ వెంచర్ లో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ కుంటి అరుణ నాగరాజు తో కలిసి ప్రారంభించిన…

కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసిన ప్రజలు

కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసిన ప్రజలు, అభిమానులు, సంక్షేమ సంఘాల నాయకులు… : సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, సంక్షేమ సంఘాల…
Whatsapp Image 2024 01 31 At 12.52.46 Pm

మీరంతా గర్వపడేలా తిరుపతిని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను

మీరంతా గర్వపడేలా తిరుపతిని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . స్థానిక 8వ వార్డు మునిశేఖర్ రాయల్ మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో…
Whatsapp Image 2024 01 29 At 1.29.08 Pm

ఎక్కడా రాజీపడకుండా అభివృద్ధి పనులు పూర్తి.

చెవుటూరులో సచివాలయం భవనం ప్రారంభం. భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో రూ.43.60 లక్షల నిధులతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “పాలనా సౌలభ్యంతో…
Whatsapp Image 2024 01 25 At 5.11.27 Pm

చాబోలు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.. ఎమ్మెల్యే, ఎంపీ

నంద్యాల మండలం చాబోలు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకుకృషి చేస్తామని ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం చాబోలు గ్రామంలో 30లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజ నిర్మాణ పనులను ఎమ్మెల్యే, ఎంపీలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే,…
Whatsapp Image 2024 01 25 At 4.00.08 Pm

సబ్ కి యోజన -సబ్ కా వికాస్ 2024-2025 సం. నకు జిల్లా పంచాయతీ అభివృద్ధి

సబ్ కి యోజన -సబ్ కా వికాస్ 2024-2025 సం. నకు జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(DPDP) తయారిపై నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ 2024-2025 సం. నకు జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (DPDP) తయారిపైఅధికారులు, ప్రజాప్రతినిధులు…

You cannot copy content of this page