పాలేరు నియోజక వర్గ అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
125 – గాజుల రామారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, చంద్ర బోస్ నగర్, రోడా మేస్త్రీ నగర్ – బి, ఎన్టీఆర్ నగర్ – బి, బేకరి గడ్డ, శ్రీరామ్ నగర్ – A,B, ఎన్టీఆర్ నగర్ – ఏ,…
దేవరంపాడు ఆలయ అభివృద్ధికి అవకాశం దేవుడిచ్చిన వరం నూతన ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారంలో.. రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు రాజుపాలెం రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న దేవాలయాల్లోఏ అభివృద్ధి పనులు నిర్వహించాలన్న అటవీశాఖ అనుమతితోనే నిర్మాణాలు చేపట్టాల్సి…
గుడ్లవల్లేరు జగనన్న హౌసింగ్ కాలనీలో కోటి 64లక్షల జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని
*-ప్రజల జీవన పరిమాణాలకు అనుగుణంగా జగనన్న లేఅవుట్లు అభివృద్ధి చేస్తు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం…. గుడ్లవల్లేరు05:మండల కేంద్రమైన గుడ్లవల్లేరు జగనన్న హౌసింగ్ కాలనీలో జల్ జీవన్ మిషన్ నిధులు కోటి 64 లక్షల నిధులతో చేయునున్న రక్షిత మంచినీటి సరఫరా…
రహదారి అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొత్త మంగాపురం గ్రామంలో రూ.1.కోటితో నిర్మించనున్న రహదారి అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు…
జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ… గద్వాల నియోజకవర్గం పూ డూరు, అనంతపురం గ్రామాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన జిల్లా పరిషత్ చైర్…
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖను అలంపుర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్, చైర్మన్ చిన్న కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులతో…
స్మార్ట్ సిటీ ఎండి హరిత ఐఏఎస్స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని తిరుపతి స్మార్ట్ ఎం.డి & సిఈఓ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో స్మార్ట్ సిటీ…
శ్రీనగర్ కాలనీ వాసులకు ఇంటి పట్టాలు అందించే బాధ్యత నాది కాలనీ సమస్యలను గెలిచిన ఆరు నెలల్లో పరిష్కరిస్తా …. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని* తిరుపతి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికి అండగా ఉంటానని ఎవరూ అధైర్యపడొద్దని తెలుగుదేశం పార్టీ…
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ సున్నం చెరువు పార్కులో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , ఏఈ రంజిత్, వర్క్ ఇన్స్పెక్టర్ వినాయకరావుతో కలిసి నూతనంగా 85 లక్షల వ్యయంతో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.…