మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో ఘన విజయం

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో ఘన విజయం

Malkajgiri Parliament election with huge majority is a great victory పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా.. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో ఘన విజయం సాధించిన ఈటెల రాజేందర్ ని, ఈటెల జమున ని కలిసి…
‘దేశంలో అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రం ఏపీ’

‘దేశంలో అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రం ఏపీ’

ఈసీవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలింగ్ కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు.…
దేశంలోనే అత్యధిక మెజారిటీ ఖమ్మం స్థానం దే

దేశంలోనే అత్యధిక మెజారిటీ ఖమ్మం స్థానం దే

Khammam has the largest majority in the country నాటి "రావి" చరిత్రను రఘురాం రెడ్డి తిరగరాస్తారు ఈసారి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్ అయితే.. ఈ పోరు మనకు ఫైనల్ కొత్తగూడెం జన…
బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి -సంకినేని వెంకటేశ్వరరావు

బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి -సంకినేని వెంకటేశ్వరరావు

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ గెలుపుకై వెలుగుపల్లి, వెంపటి , రావులపల్లి ఎక్స్ రోడ్డు గ్రామాలలో బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని…
ఎండి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని:జిట్టా నగేష్

ఎండి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని:జిట్టా నగేష్

సాక్షిత చిట్యాల :ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి ఎం డి జహంగీర్ ను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ విజ్ఞప్తి చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం…
అత్యధిక ఉత్తీర్ణత సాధించాలి:ఇంటర్మీడియట్

అత్యధిక ఉత్తీర్ణత సాధించాలి:ఇంటర్మీడియట్

అత్యధిక ఉత్తీర్ణత సాధించాలి:ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి యం హృదయ రాజు గద్వాల - విద్యార్థులు చక్కగా చదివి అత్యధిక ఉత్తీర్ణత సాధించాలని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి యం హృదయ రాజు పేర్కొన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ (కో -…
Whatsapp Image 2023 11 19 At 6.10.27 Pm

MLA అభ్యర్తి రోహిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు

శ్రీ మతి ఆర్తి, రెడ్డి , ఇందిరా నగర్ రామ్ మందిరం నుండి 6 వ వార్డు,లో కారుగుర్తు పైన ఓట్లే యాలని ,MLA అభ్యర్తి రోహిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు వికారాబాద్ జిల్లా…
Whatsapp Image 2023 10 13 At 3.24.21 Pm

రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే బానోత్

రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కోరారు. సాక్షిత :_ మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండల కేంద్రంలో పార్టీ గెలుపు కొరకు మండల స్థాయి బూత్ కమిటీ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన…_మహబూబాబాద్…
డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు:ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్

డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు:ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్

జోగులాంబ గద్వాల:- మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలలో ప్రతిరోజు ఒకరు చనిపోవడం, కనీసం ముగ్గురు గాయలపాలై అంగవైకల్యం చెందుతున్నారని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.…
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు.

చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడి. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస విడుదల చేసింది. జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023 పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తమ్ముడు “శ్యామ్”ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. కాకాణి గోవర్ధన్ రెడ్డి .

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తమ్ముడు “శ్యామ్”ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. కాకాణి గోవర్ధన్ రెడ్డి .

వెంకటాచలం మండల కేంద్రము,సర్వేపల్లి నియోజక వర్గము.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తమ్ముడు "శ్యామ్"ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. - వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి . సాక్షిత : వెంకటాచలం మండలములోని ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న శ్రిడ్స్ కళ్యాణ…