ఈ పార్లే జీ బిస్కెట్ ప్యాకేట్ కంపేని 1929 లో ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ బిస్కెట్లను వినియోగిస్తున్న కంపెనీగా రికార్డు సృష్టించింది. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్దు ముద్దుగా , క్యూట్ గా ఉండే…
హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల నిలయం… ఇక్కడ జీవించేవారు అందరూ తెలంగాణ వారితో సమానమే : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద సాక్షిత ; 130-సుభాష్ నగర్ డివిజన్ లోని ఫాక్స్ సాగర్ వద్ద గల రాధాకృష్ణ దేవాలయంలో ఒడియా అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన…
సూరారం లోని బీమా గార్డెన్స్ నందు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ అధ్వర్యంలో జరిగిన కుత్బుల్లాపూర్ గార్మెంట్స్ అసోసియేషన్ వనభోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో…
సమగ్ర ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలి.తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్ సాక్షిత : సమగ్ర ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని తిరుపతి నియోజక ఓటర్ నమోదు అధికారి,…
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ప్రధాన ముద్దాయి చంద్రబాబే..-సింహాద్రి రమేష్ బాబు విద్యార్థులు, ఉద్యోగులకు స్కిల్ ట్రైనింగ్ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డిన వ్యక్తి చంద్రబాబు – రైతు విభాగం జోనల్ ఇంచార్జ్ కడవకొల్లు నరసింహారావు కృష్ణాజిల్లా: అవనిగడ్డ నియోజకవర్గ వైయస్సార్…
నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. నాగమణి ,గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎల్. పి. మల్లారెడ్డి , కూకట్పల్లి ఏసిపి శివ భాస్కర్ నూతనంగా పదవి బాధ్యతలు…
సాక్షిత : మహేశ్వరం నియోజకవర్గము శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి.పి.సబితా ఇంద్రారెడ్డి * — వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ చెబుతుంది…రైతులు, ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి.— రైతు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్, విద్యుత్ వైర్లు ముట్టుకోవద్దు..—…
సాక్షిత : * తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు సారె సమర్పించే కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుందని, నగరపాలక సంస్థలోని అధికారులు, సిబ్బంది అందరూ సారె సమర్పణ కార్యక్రమంలో పాల్గొనాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్…
పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం ను అందరూ సద్వినియోగం చేసుకోండి – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 డివిజన్ శంశిగుడా పరిధిలోని ఆశానగర్ లో తెలంగాణ ప్రభుత్వం ‘పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం’ పేరుతో అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా…
సాక్షిత :బంగారు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరై, పూజలు చేసిన : ఎమ్మెల్యే వనమాకొత్తగూడెం మున్సిపాలిటీ 30వ వార్డులో బంగారు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై, అమ్మవారికి పూజలు చేసి, అమ్మవారి దీవెనలు తీసుకొన కొత్తగూడెం…