అమ్మ దీవెనలతో అందరూ చల్లగా ఉండాలి : ఎమ్మెల్యే వనమా

Spread the love

సాక్షిత :బంగారు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరై, పూజలు చేసిన : ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం మున్సిపాలిటీ 30వ వార్డులో బంగారు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై, అమ్మవారికి పూజలు చేసి, అమ్మవారి దీవెనలు తీసుకొన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు *

ఎమ్మెల్యే వనమా వెంట మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, స్థానిక కౌన్సిలర్ నేరెళ్ల సమైక్య, కో ఆప్షన్ సభ్యురలు దుంపల అనురాధ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు MA రజాక్, బూసి, పూర్ణ, మెరుగు అనసూయ, పిడుగు శీను మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page