సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ రాబోయే 10వ తరగతి పరీక్షలను పురస్కరించుకుని ఖమ్మం సత్యసాయి సేవా సమితి పరిధిలోని పలు గ్రామాల్లోని తిమ్మినేనిపాలెం, నామవరం, చిన్న మండవ, నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్,…
పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో పవిత్ర దేవాలయాలైన నీలకంఠేశ్వర, కేదారేశ్వర స్వామి ల చక్ర తీర్థ స్నానాలకు మంచి నీటి ట్యాంకర్లను పంపిణీ చేసిన పాతపట్నం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు. ఈ స్నానాలకు మహేంద్ర తనయ నది…
వర్ధన్నపేట మండల కేంద్రము లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం వారి ఆధ్వర్యంలో సుమారు 18మందికి వివిధ రంగాల ద్వారా లబ్ధి పొందిన సబ్సిడీ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు…
20 మంది లబ్ధిదారులకు రూ..21.40 లక్షలు పంపిణీ..*-నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..నరసరావుపేట నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. నరసరావుపేట లోని…
సాక్షిత : కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ఆదేశాల సూచనలతో కిరణ్, రాజేష్ ఆధ్వర్యంలో పాటూరు జడ్పీ హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందివ్వడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు పెద్దపీట వేశారని,…
రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందచేస్తున్న పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లోని 14 మంది కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర కార్యాలయంలో ఆర్థిక సహాయం అందచేయనున్న పవన్ కళ్యాణ్.
రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పలు శాఖల్లో సంస్కరణలు చేపడుతోంది. తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో 11 మంది డైరెక్టర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. TSSDCL, TSNPDCLలో అక్రమంగా నియామకం పొందిన 9 మంది డైరెక్టర్లను కూడా ఉద్వాసన పలుకుతున్నట్లు…
హైదరాబాద్ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేయనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఇంఛార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంతో పాటు…
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం రథసారథి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. నారా లోకేష్…
స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న నారా లోకేష్ శిక్షణ పొందిన “40”వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేసిన నియోజకవర్గ తెలుగు మహిళలు మంగళగిరి టౌన్,…