బండి సంజయ్ ని కలిసిన శేపూరి రవీందర్

Spread the love

సాక్షిత నల్లగొండ జిల్లా

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ రథ సారథి బండి సంజయ్ కుమార్ ని మాజీ పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ తో బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్
మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గంలో బిజెపి పార్టీ సంస్థాగత, క్రియాశీలక విషయాలని బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున కార్యకర్తలు సిద్ధంగా ఉండేలా ప్రణాళికల రూపొందించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కి సూచించారు

Related Posts

You cannot copy content of this page