బృందావన్ కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీ (UGD) లైన్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం అని కాలనీ వాసులు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో బృందావన్ కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీ (UGD) లైన్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం అని కాలనీ వాసులు తెలియజేయడంతో కాలనీవాసులను కలసి సమస్య వివరాలు అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, పద్మ, సురేష్, ప్రభాకర్ రెడ్డి, రవీందర్, ఉమా పద్మ, ఉదయశ్రీ, మమత, లత, శ్రీనివాస్, భాగ్యశ్రీ, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page