రాయలసీమ రైతు ఉత్పత్తిదారుల సంస్థల సమ్మేళనం(FPO) కార్యక్రమం

Spread the love


Rayalaseema Association of Farmer Producer Organizations (FPO) Programme

సాక్షిత : అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆవరణంలో నిర్వహించిన రాయలసీమ రైతు ఉత్పత్తిదారుల సంస్థల సమ్మేళనం(FPO) కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి .

మంత్రి కాకాణితో పాటు ఈకార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఉషశ్రీ చరణ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి , శాసనమండలి సభ్యులు శివరామిరెడ్డి , మాజీ శాసన సభ్యులు విశ్వేశ్వర రెడ్డి ,

మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ చిరంజీవ్ చౌదరి,జిల్లా కలెక్టరు శ్రీమతి నాగలక్ష్మి, అనంతపురం, సత్యసాయి జిల్లాల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి గిరిజమ్మ , జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షురాలు శ్రీమతి లిఖిత , రైతు స్వచ్చంద సేవా సంస్థలకు చెందిన సి.యస్.రెడ్డి, మల్లారెడ్డి , రైతు సంఘాల ప్రతినిధులు, తదితరులు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page