ఎన్‌ఐఏ చేతికి రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు

Spread the love

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌ ‌లో పేలుడు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది.

ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర నిర్ణయంతో పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది…

Related Posts

You cannot copy content of this page