ప్రగతి భవన్ లో KTR ని కలిసిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Spread the love

Ramagundam MLA Korukanti Chander who met KTR at Pragathi Bhavan

ప్రగతి భవన్ లో KTR ని కలిసిన *పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ .

రామగుండం కార్పొరేషన్ కు 100 కోట్లు CM plangrant.మరియు 50.కోట్లు TUFIDC నిధులను మంజూరు చేయాలని కోరడం జరిగింది.KTR సానుకూలంగా స్పందించారు. రామగుండం ను అభివృద్ధి లో ముందుంచుతామని హామీ ఇచ్చారు.సానుకూలంగా స్పందించిన KTR కి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది

Related Posts

You cannot copy content of this page