సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం

Spread the love

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో సాయి నగర్ కాలనీలో పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం నందు రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు అంజి రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసనసభ సభ్యులు కాటంరెడ్డి వెంకటరామిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, మరియు సంగప్ప, శంషాబాద్ రాజు విజయ సంకల్ప యాత్ర ప్రబారి బాల్రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page