రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల నిరసన

Spread the love

Protest against the government’s treatment of farmers

సాక్షిత : టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల నిరసన తెలియచేస్తూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రం అందచేసిన టి‌పి‌సి‌సి ప్రతినిధి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి

.
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సదానందం ముదిరాజ్,రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మి, యువజన కాంగ్రెస్ నాయకులు మద్దికుంట నవీన్ రెడ్డి,వొంపుగూడెం రాజిరెడ్డి,యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దొర అరుణ్,రాయల దీపక్,సిరిగళ్ళ బాబు,రవి నాయక్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page