*తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగం

Spread the love

సాక్షిత : *తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 129 డివిజన్ సూరారం లోని నెహ్రూ నగర్ లో డివిజన్ వర్డ్ నూతన కార్యాలయాన్ని ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పల భాస్కర్ , ghmc అన్ని విభాగాలకు చెందిన అధికారులు వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page