బాపట్ల జిల్లా అన్నదాత సుఖీభవ 173వ రోజు అన్న క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ…
గుంటూరు జిల్లా తుళ్ళూరు రాజధాని ప్రాంతం నెకల్లులో బిఎస్ ఆర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు తగలపడుతున్న ఫ్లాస్టిక్ పైపుల నిల్వల డంప్ కాలి బూడిద అవుతున్న రాజధాని నిర్మాణ సామగ్రి ప్రమాదానికి గల కారణం తెలియాల్సి…
చిట్యాల (సాక్షిత ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం కంటి వెలుగు పథకమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.కంటి వెలుగు పథకం పేద ప్రజలకు గొప్ప వరమని ఆయన తెలిపారు.…
Live :Minister Karumuri Venkata Nageswararao press meet from party central office – Tadepalli
సాక్షిత : తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాససేతు మూడోదశ పనులు పూర్తిచేసుకుని ట్రైల్ రన్ కోసం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి…
కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్వర్ణ స్వయంకృషి మానసిక వికలాంగుల పాఠశాల లో అన్నదాన కార్యక్రమం ఒకటో వార్డు వైయస్సార్ సీపీ నాయకులు నగల్ల నారయ్య, కుంభాల క్రాంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సవిడి బోయిన…
ప్రకాశం జిల్లామార్కాపురం….నేను నా తమ్ముడు భూ కబ్జాలకు పాల్పడలేదు – చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి – నా తమ్ముడు తప్పు చేసినట్టు నిరూపిస్తే జైలుకు పంపేందుకు సిద్ధం : మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి నా తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి…
మండల కేంద్రమైన గుడ్లూరు బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సీపీ సీనియర్ నాయకులు మాది ఏఎంసీ చైర్మన్ చెరుకూరి సూర్యనారాయణ ఎంపీపీ పులి రమేష్ మండలంలోని సర్పంచులు జన్మదిన కేక్…
ఏపీ డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన వైసిపి మండల మైనారిటీ అధ్యక్షుడు షేక్ వలి మరియు మండల ఉపాధ్యక్షుడు మేకల వెంకటేశ్వర్లు యాదవ్ గంజివారిపల్లి సర్పంచ్ దుగ్గెంపూడి సుబ్బారెడ్డి మండల…
నియామకపు ఉత్తర్వులు అందజేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం గంగినేని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పి.ఏ.సి.ఎస్) చైర్ పర్సన్ గా గంగినేని గ్రామానికి చెందిన అన్నంశెట్టి వెంకట్రావు నియమితులయ్యారు. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులను మైలవరం…