తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న మా యొక్క కొత్త పార్టీ పేరును ప్రకటించడం

తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఇప్పుడే మీడియా ముఖంగా మా యొక్క కొత్త పార్టీ పేరును ప్రకటించడం జరిగింది. మా పార్టీ పేరు తెలంగాణ నిర్మాణ్ పార్టీ TNP పేద ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న విద్య వైద్యం…

మహబూబ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ ను మే 6న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చే ప్రారంభం.

సాక్షిత : ఐటీ టవర్ ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి డా.V. శ్రీనివాస్ గౌడ్ ఆదేశం.బెంగళూరు హై వే నుండి ఐటీ టవర్ కు 100 Ft నూతన కనెక్టింగ్ రోడ్డు కు అనుసంధానంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా…

ఇద్దరూ చిన్నారులు పాడిన రహ్మాతున్ లీల్ ఆలమీన్ అరబిక్ గేయాన్ని విడుదల చేసిన డాక్టర్ అన్వర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పవిత్ర రంజాన్ మాసం నెలను పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన ఖమ్మంలో అబ్దుల్లా జావెద్ యూట్యూబ్ ఛానల్ లో సారా సుమయ్యా, సమ్రహ్ సరూష్ ఇద్దరూ అక్క చెల్లెళ్లు పాడిన రహ్మాతున్ లీల్ ఆలమీన్ అరబిక్…

ప్రజల కోసమే పోలీసులు’*

‘ప్రజల కోసమే పోలీసులు’* రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ నందిగామ నూతన పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవం హాజరైన తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజని కుమార్, ఐపిఎస్., సాక్షిత : ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసులు…

దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ – 1: తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ*

సాక్షిత : చేవెళ్లలో ఆధునిక పోలీస్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజని కుమార్, ఐపిఎస్.,* ఫ్రెండ్లీ పోలీస్,శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ రాష్ట్ర ప్రజలకు పోలీస్ శాఖ మెరుగైన సేవలందించాలి షీ టీంల…

స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు దివ్య ఖురాన్ పఠించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ తెలియజేశారు. నెత్తిన సాంప్రదాయ తెల్లని టోపీ…

ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు బిజేపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు.కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సి.పి.ఎం. ప్రచారభేరి కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల…

మాజీ ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే గుండ

మాజీ ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే గుండ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శ్రీకాకుళం చేరుకున్న సందర్భంగా శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆయనకు సాదర స్వాగతం పలికారు. బుధవారం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వగృహానికి…

ఈఫతర్ విందు లొ పాల్గొన్న మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా లో కాంగ్రెస్ పార్టీముసిలిమ్ సోదరుల ఈఫతర్ విందు లొ పాల్గొన్న మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు.

చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడి. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస విడుదల చేసింది. జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023 పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్…

You cannot copy content of this page