కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి జన్మదినo

Spread the love

కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్వర్ణ స్వయంకృషి మానసిక వికలాంగుల పాఠశాల లో అన్నదాన కార్యక్రమం ఒకటో వార్డు వైయస్సార్ సీపీ నాయకులు నగల్ల నారయ్య, కుంభాల క్రాంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సవిడి బోయిన శివ, ఎల్లవుల మురళి, దేవరాల శ్రీను, బక్క ముంతల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page