జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ రిపోర్టర్స్ కు కేటాయించిన స్థలాన్ని సందర్శించిన బిజెపి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో పెట్ బషీరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ రిపోర్టర్స్ కు కేటాయించిన స్థలాన్ని సందర్శించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి…

కొంపల్లి, దుండిగల్ లో ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ‘ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం…

దుందిగల్ పురపాలక కార్యాలయంలో ఘనంగ తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ సంబురాలు

సాక్షిత :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపల్ పరిధి గండిమైసమ్మలోని పురపాలక కార్యాలయంలో దుండిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ అధ్యక్షతన వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని చైర్ పర్సన్ క్రిష్ణవేణి క్రిష్ణ ఆవిష్కరించారు.…

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశం

సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్‌ నగరంలో పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికై, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదర్…

జీడిమెట్ల డివిజన్ వార్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని గాయత్రినగర్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

పేట్ బషీరాబాద్ లోని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి పరిశీలించిన బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్

సాక్షిత : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేట్ బషీరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ (JNJMACHS) స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావ్…

పదేండ్లలో మంథని పట్టణ ప్రగతికి బాటలు..

మంథని పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రీమతి పుట్ట శైలజ .. సాక్షిత : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే మంథని పట్టణ ప్రగతికి బాటలు పడ్డాయని మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ…

ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకే వార్డు కార్యాలయాలు…

ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకే వార్డు కార్యాలయాలు…పరిపాలన వికేంద్రీకరణకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు…జగద్గిరిగుట్టలో మెడికల్ కాలేజీ, బస్ టర్మినల్, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాం…జగద్గిరిగుట్ట వార్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి,…

వెటర్నరీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ

సాక్షిత : శేర్లింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెటర్నరీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ మరియు ఎంపీ రంజిత్ రెడ్డి తో కలిసి ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాను

ప్రజలకు ప్రభుత్వ సేవలు సత్వరం అందించాలనే ఉద్దేశం వార్డు పాలన…-సబీహా గౌసుద్దీన్

సాక్షిత :కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు *మహమ్మద్ గౌసుద్దీన్ , వార్డు కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…

You cannot copy content of this page