చంద్రబాబుతో ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధుల భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీయూడబ్ల్యూజే (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం అందించి… అందులోని అంశాలను మేనిఫెస్టోలో అంశాలను పొందుపర్చాలని కోరారు. జర్నలిస్టుల సంఘం ప్రతినిధుల సమస్యలను విన్న చంద్రబాబు సానుకూలంగా…

విజయవాడ వెస్ట్.. జనసేనకు రూట్ క్లియర్?

టీడీపీ- జనసేనకు తలనొప్పిగా మారిన విజయవాడ వెస్ట్ టికెట్ పంచాయితి కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. కీలక నేతలు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ ఈ సీటు ఆశించారు. అయితే చంద్రబాబు సీటు ఎవరికిచ్చినా సపోర్ట్ చేస్తానని బుద్దా తాజాగా స్పష్టం చేసేశారు.…

8 మంది ఎమ్మేల్యేల పై అనర్హత వేటు వేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం

వైసిపి పిటిషన్ లో అనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కొటంరెడ్డీ శ్రీధర్ రెడ్డీ,శ్రీదేవి టిడిపి పిటిషన్ లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్

రాడిసన్ డ్రగ్స్‌ కేసులో సినీనటి

సినీనటి లిషిగణేష్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పోలీసులు డ్రగ్స్‌ పార్టీకి లిషిగణేష్‌ వెళ్లినట్లు గుర్తింపు ఎఫ్‌ఐఆర్‌లో లిషిగణేష్‌తోపాటు మరో వీఐపీ శ్వేతా పేరు గతంలో లిషిగణేష్‌ సోదరి కూడా డ్రగ్స్‌ వాడినట్లు ఆరోపణలు యూట్యూబర్స్‌గా లిషిగణేష్‌, కుషితకు గుర్తింపు లిషిగణేష్‌ను కూడా…

8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం

అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం వైకాపా, తెదేపా ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణన్యాయనిపుణుల సలహా తర్వాత నిర్ణయం తీసుకున్న స్పీకర్ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగించిన స్పీకర్ తమ్మినేనినలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు…

రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

ప్రధాని మోదీ(narendra modi ) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.. ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్ సమ్మాన్…

అకౌంట్లలోకి డబ్బులు

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ నెల 28న (రేపు) రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల…

సచివాలయంలో hmda పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించనున్న సీఎం.. ఎల్ఆర్ఎస్ పై గైడ్ లైన్స్, భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలపై సీఎం సమీక్ష. సమీక్ష అనంతరం మధ్యాహ్నం రెండు గ్యారెంటీ లను సచివాలయంలో ప్రారంభించనున్న సీఎం. 500 గ్యాస్,200 యూనిట్ల ఉచిత విద్యుత్.. అనంతరం…

మెతుకుసీమ సిగలో మరో కలికితురాయి చేరనుంది.

మెదక్‌: మెతుకుసీమ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ఉన్నత విద్యా సౌకర్యం లేని జిల్లాలో… ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు వైపు అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కళాశాల మంజూరు కాగా, ప్రిన్సిపల్‌ నియామకంతో పాటు, నిర్వహణకు తగిన సౌకర్యాలు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE