మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ కి హైకోర్టులో చుక్కెదురు…
తనకు 4 + 4 గన్ మెన్ లను కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్… తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టు లో పిటిషన్ వేసిన శ్రీనివాస్ గౌడ్.. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై హైకోర్టు…
తనకు 4 + 4 గన్ మెన్ లను కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్… తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టు లో పిటిషన్ వేసిన శ్రీనివాస్ గౌడ్.. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై హైకోర్టు…
అమెరికా రాము, టిడిపి మైనార్టీ నేతలపై దుమ్మెత్తి పోసిన, వైసీపీ నాయకులు…. -ఎన్నికలు అయితే అమెరికా పారిపోయే 100 కోట్ల రాము….వేసిన బిస్కెట్లకు కక్కుర్తి పడిన కొందరి కుక్కల వల్ల గుడివాడలో మైనార్టీలకు తీవ్ర నష్టం…. -కొడాలి నాని పేరు ఎత్తే…
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘట్కేసర్ నుండి శేరిలింగంపల్లి వరకు నూతనంగా వర్చువల్ గా ప్రారంభించిన MMTS ట్రైన్ ను సుచిత్ర స్టేషన్ వద్ద స్వాగతo పలికిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.…
సిటీ సబర్బన్ మోకిల నుండి శంకర్పల్లి వరకు పొడిగించాలి: సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్ గండేటి రాజేష్ గౌడ్ సాక్షితశంకర్పల్లి: శంకర్పల్లి నుండి మెహిదీపట్నం వరకు వెళ్లే ఆర్టీసీ సిటీ సబర్బన్ సేవలో మోకిల…
తీవ్రవాదుల పరారి కేసులో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు. 7 రాష్ట్రాలలో 17 చోట్ల ఎన్ఐఏ బృందాల తనఖీలు.
చంద్రబాబు కీలక హామీ..! ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ 50 ఇళ్లకు ఒకరి చొప్పున నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్లు అధికార పార్టీ కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు విపక్షాలు వాలంటీర్లను టార్గెట్ చేస్తూ…
మంత్రి పదవికి కూడా రాజీనామా చేయనున్న గుమ్మనూరు గుమ్మనూరు జయరాం సోదరుల వాహనాలకు టీడీపీ స్టిక్కర్లు ఇప్పటికే విజయవాడ చేరుకున్న గుమ్మనూరు జయరాం ఈ సాయంత్రం చంద్రబాబును జయరాం కలిసే అవకాశం
మడకశిరలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,యువ నాయకుడు నారా లోకేష్ శంఖారావసభ నారా లోకేష్ శంఖరావం సభను విజయవంతం చేయండి మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈరన్న సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శంఖారావసభ. 07.03.2024* తెలుగుదేశం…
ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని తెలంగాణ భవిష్యత్ను, విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దడానికి వచ్చిన వారందరికి మనస్ఫూర్తిగా అభినందనలు ఎల్బీ స్టేడియం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.. ఇదే ఎల్బీ స్టేడియం 2004లో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు ఉచిత కరెంటు,…
పార్టీని వీడి వెళ్లే వారితో ఎలాంటి నష్టం లేదు. కాంగ్రెస్పై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలి. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో కేసీఆర్.