చంపేస్తామని సినీనటి క్రాంతి రెడ్కర్ కు బెదిరింపులు

చంపేస్తామని సినీ నటికి బెదిరింపులు వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ప్రముఖ మరాఠీ నటి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముంబై జోనల్ మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడే భార్య క్రాంతి రెడ్కర్‌కు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. పాక్, యూకే నంబర్ల నుంచి…

ధర్మశాలలో అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించిన రవిచంద్ర అశ్విన్

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఆటగాడు ఫోక్స్ అవుట్ చేయడంలో ఐదు వికెట్లు 35 సార్లు అనిల్ కుంబ్లే రికార్డును అధికమించి ఐదు వికెట్లు 36 సార్లు తీసి రికార్డును తన ఖాతాలను వేసుకున్నాడు.

ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరి…

ఏపీలో సర్క్యూట్ టూర్ బస్సులు! రూట్స్ వివరాలివే.

ఎపీలోని ముఖ్యమైన, చారిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ కొన్ని సర్క్యూట్ టూర్ బస్సులను రెడీ చేసింది ఆర్‌‌టీసీ. సాధారణంగా బస్సులో టూర్స్ వెళ్లాలంటే ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు ప్రతిసారీ బస్సు మారాల్సి వస్తుంది. అలాకాకుండా ఒకటే బస్సు…

శివరాత్రి పర్వ దినాన మహేంద్రగిరికి భక్తుల తాకిడి..

గజపతి జిల్లాలోని రాయగడ సమితి ప్రాంతంలో ఉన్న మహేంద్రగిరి పర్వతంపై మహాశివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి కనిపించింది. మహేంద్రగిరికి భక్తుల తాకిడి.. భీముని మందిరంలో ఉన్న శివలింగంకి విశేష పూజలు పర్లాఖెముండి : గజపతి జిల్లాలోని రాయగడ సమితి ప్రాంతంలో ఉన్న…

అరకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం…

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి. అరకు లోయ మండలం నందివలసలో ప్రమాద ఘటన. అదుపుతప్పి డీకొన్న మూడు బైక్ లు. స్పాట్ లోనే ముగ్గురు మృతి. అరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాలుడు మృతి. మరో నలుగురికి తీవ్ర గాయాలు.

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో మార్చ్ 10న ఆదివారం జరగనున్న సిద్ధం సభకు

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో మార్చ్ 10న ఆదివారం జరగనున్న సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను…

కడప విమానాశ్రయ నూతన టెర్మీనల్ భవన శంకుస్థాపన

కడప విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన శంకుస్థాపన కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, కడప ఎంపీ…

ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్

ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ఏఐ ల్యాబ్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉన్నత…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE