సీఏ పరీక్షలు ఏడాదికి మూడుసార్లు

సీఏ పరీక్షలు ఏడాదికి మూడుసార్లు 2024-25 నుంచి ఛార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) పరీక్షలు ఏడాదికి మూడుసార్లు జరగనున్నాయి. సీఏ ఫౌండేషన్ , ఇంటర్, ఫైనల్ ఇలా మూడు స్థాయిల్లో పరీక్షలు ఉంటాయి. ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణులైన విద్యార్థులు ముందుగా ఫౌండేషన్ పరీక్షలో…

IND vs ENG: భారత్ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల.. ధర్మశాలలో ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది భారత్. బాల్, బ్యాట్ తో రాణించి ఈ సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది.…

మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలు సల్లగా ఉండాలి

మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలు సల్లగా ఉండాలి: కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ సాక్షిత : మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సల్లగా ఉండాలని నీలం మధు ముదిరాజ్ అన్నారు.జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున…

రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యుడి గా చింపుల సత్యనారాయణ రెడ్డి

సాక్షిత చేవెళ్ల: రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఛింపుల సత్య నారాయణ రెడ్డికి స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సభ్యుడిగా నియమితులయ్యారు. స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సభ్యుడిగా నియమించబడిన సందర్భంగా చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జ్ పామేన బీమ్ భరత్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు…

శివరాత్రి సందర్భంగా కొండకల్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 4

శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల పరిదిలో ని కొండకల్ గ్రామం లొ శివరాత్రి సందర్భంగా క్రికెట్ టొర్నమెంట్ సిజన్ 4 నిర్వహించారు. గ్రామం లో జరుగుచున్న క్రికెట్ టొర్నమెంట్ లో 24 జట్లు అవ్వ గా కొండకల్ విక్రమ్ టీం సభ్యులు…

శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్

శంకర్‌పల్లి మండల మహాలింగాపురం గ్రామ సోమేశ్వర ఆలయంలో శివ పార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ హాజరయ్యారు. ఆలయ పూజారి భీమ్ భరత్ ను ఆశీర్వదించి సన్మానించారు. భీమ్…

నస్పూర్ మున్సిపాలిటీలో 4 కోట్ల 3 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి

నస్పూర్ మున్సిపాలిటీలో 4 కోట్ల 3 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న.. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ (హిమ్మత్ నగర్), 15వ (సంగమల్లయ్య పల్లె) వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంచిర్యాల…

రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఆర్బీకేల ద్వారా పప్పు ధాన్యాల సేకరణకు అనుమతి ఇచ్చింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా తాజాగా మినుము,…

డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

ఈటానగర్‌: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈటానగర్‌ నుంచి వర్చు వల్‌గా నేడు ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ ఈశాన్య…

బాపట్లకు సీఎం జగన్

బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:40 గంటలకు తాడేపల్లి లోని ఆయన నివాసంలో బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ జరిగే సిద్ధం సభలో పాల్గొని ప్రసగించనున్నారు. మరోవైపు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకానున్న…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE