తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్
కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపిన కేటీఆర్. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న కేటీఆర్. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని తెలిపిన డాక్టర్లు.
కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపిన కేటీఆర్. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న కేటీఆర్. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని తెలిపిన డాక్టర్లు.
పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా మహబూబాబాద్ ఎంపీ క్యాంప్ కార్యాలయంలోమహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నభారసజిల్లాఅధ్యక్షులుమహబూబాబాద్పార్లమెంట్సభ్యులుకవిత_మాలోత్ ఈ సందర్భంగా #కవితమ్మ మాట్లాడుతూ…. పిలవగానే ఇంత పెద్ద ఎత్తున సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి పెరు పెరు…
కోవూరు రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల నందు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువజన విభాగ అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి రూ3.95 లక్షలతో నూతనంగా నిర్మించిన జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట ను…
మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదవారితో కేసీఆర్ ఆటలాడుకున్నారు. 2014, 2018, 2023లో కూడా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పార్టీకి వచ్చింది ఒక సీటే. పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు. -సీఎం రేవంత్ రెడ్డి https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app…
చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతల భేటీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారవ్వడంతో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎవరెక్కడ పోటీ చేయాలన్న దానిపై నేడు మూడు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. హైదరాబాద్ నుంచి…
ఆయన చెన్నైలో కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి పచ్చ కామెర్ల వ్యాధితో భాదపడుతున్న ఆయన..ఆ వ్యాధి మరింత పెరగడంతో కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. కాగా సూర్య కిరణ్ తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ వంటి సినిమాలను రూపొందించారు. ఆయన…
అపోలో ఛైర్మన్ ప్రతాప్రెడ్డి మరియు ఆయన మనవరాలు ఉపాసన కొణిదెల అయోధ్యలో అపోలో హాస్పిటల్స్ సేవలను ప్రారంభించారు… https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
మాదాపూర్ డివిజన్ పరిధిలోని మీది కుంట చెరువు అభివృద్ధి లో భాగంగా ఎమ్మెల్యే సీడీపీ నిధులతో మరియు Fountain Head The గ్లోబల్ స్కూల్ యాజమాన్యం మరియు మాతృ శ్రీనగర్ సంక్షేమ సంఘం వారి భాగస్వామ్యంతో చేపట్టనున్న చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి…
*కూకట్పల్లి మండలానికి సంబంధించి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన266 మంది లబ్ధిదారులకు 2,60,30,160/- రెండు కోట్ల అరవై లక్షల ముప్పై వేల నూట అరవై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు కూకట్పల్లి మండల తహసీల్దార్ కార్యలయంలో ఎమ్మెల్యే మాధవరం…
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP