మహిళల భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవ

మహిళల భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలను అందించే T-SAFE ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రారంభించారు. T-SAFE పై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం రూపొందించిన పోస్టర్‌ను ఈ…

ప్రజలతో నేరుగా జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ

ఈనెల 13వ,తేదీ బుధవారం అయిజలో నేరుగా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఎస్పీ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.అయిజ పోలీస్టేషన్ లో ఆ రోజు అందుబాటులో ఉండనున్న గద్వాల జిల్లా ఎస్పీ రితిరాజ్ కు వివిధ రకాల సమస్యలు ఉన్న వ్యక్తులు నేరుగా…

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ రాబోయే 10వ తరగతి పరీక్షలను పురస్కరించుకుని ఖమ్మం సత్యసాయి సేవా సమితి పరిధిలోని పలు గ్రామాల్లోని తిమ్మినేనిపాలెం, నామవరం, చిన్న మండవ, నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్,…

గుడుల వాడగా కీర్తి గడించిన….. గుడివాడ ఆధ్యాత్మిక కీర్తిని మరింత పెంపొందించేలా కృషి – ఎమ్మెల్యే కొడాలి నాని

-శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని…. -నూతన కమిటీ సభ్యులను అభినందించి…. దేవాలయ వైభవాన్ని పెంపొందించేలా కృషి చేయాలని సూచించిన ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ : గుడివాడ…

జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదు

జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదు.. అన్ని వర్గాల ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. కంచికచర్ల పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో…

ఇరిగేషన్ శాఖలో భారీ కుంభకోణం

ఒకే పని పేరుతో మూడు, నాలుగు సార్లు బిల్లులు. పనులు చేయకుండానే వందల కోట్ల ప్రజల సొత్తు స్వాహా రైతులు చందాలు వేసుకుని చేసుకున్న పనులకు కూడా బిల్లులు చేసేసుకున్న వైసీపీ నేతలు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే రూ.300 కోట్లకు పైగా…

సర్వేపల్లిలో రోజురోజుకూ పెరుగుతోన్న సైకిల్ జోరు

వచ్చే ఎన్నికల్లో సోమిరెడ్డి విజయానికి సూచికగా జోరందుకుంటున్న చేరికలు సర్వేపల్లి అభివృద్ధి సోమిరెడ్డితోనే సాధ్యమని బలంగా నమ్ముతున్న ప్రజానీకం నెల్లూరు వేదాయపాలెం సోమిరెడ్డి నివాసంలో మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ, లింగారెడ్డిపల్లి గిరిజన కాలనీ నుంచి 10 కుటుంబాలు వై.సి.పి నీ…

మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వారిద్దరి పేర్లకు కేబినెట్ తీర్మానం

హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్‌ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం(Kodandaram), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌(Mir Ameer Ali Khan) నియమితులైన విషయం తెలిసిందే.. మంగళవారం నాడు జరిగిన కేబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ మంత్రులు తీర్మానం చేశారు. తెలంగాణ…

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌ షా

హైదరాబాద్‌ లోని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ భాగ్యలక్ష్మి…

రాజోలు వైసీపీలో టికెట్ రగడ

టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకి రాజోలు టికెట్ ఇవ్వడంతో రాపాక ఆగ్రహం గతంలో జగన్ ఏది చెబితే అది చేస్తానన్న రాపాక వరప్రసాద్ అమలాపురం ఎంపీగా పోటీ చేయమనడంతో ప్లేట్ ఫిరాయించిన రాపాక రాజోలు టికెట్ విషయంలో సీఎం జగన్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE