పొత్తు పార్టీలను ప్రజలు నమ్మడం లేదు…

పొత్తు పార్టీలను ప్రజలు నమ్మడం లేదు….. ప్రజల నమ్మకం జగన్…. జగనన్నను ఒంటరిగా ఎదుర్కోలేక… కూటమి పేరుతో కుయుక్తులు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …. నందిగామలో గత ఐదేళ్ల తెలుగుదేశం హయాం అవినీతి కేరాఫ్ అడ్రస్…..…

22 వ డివిజన్ లో జానీ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు

22 వ డివిజన్ లో జానీ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి,పశ్చిమ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి విడదల రజిని ,స్థానిక కార్పొరేటర్ గేదెల రమేష్ ,చంద్రగిరి ధీరజ్…

కూట‌మి దూకుడు.. వైసీపీ బేజారు..!

నందిగామ పట్టణం ఐదో డివిజన్ పరిధిలో ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య విస్తృత ప్రచారం ప్రారంభం ఎన్నిక‌ల స‌మ‌రంలో జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ శ్రేణులు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తుండగా.. కూట‌మికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు అవినీతి, అరాచ‌క…

ఉగాది ఎఫెక్ట్. భారీగా పెరిగిన పూల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు…

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది.

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్‌…

హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్‌ విభాగం సమన్లు జారీ

చెన్నై : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్‌ విభాగం సమన్లు జారీచేసింది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని కంపెనీకి వాటిని పంపి విచారణకు హాజరవ్వాలని పేర్కొంది. ఆయన విదేశాల నుంచి అత్యంత ఖరీదైన చేతి గడియారాలను…

ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ను పోలీసులు అరెస్టు

హైదరాబాద్‌: భారాసకు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్‌ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటన తర్వాత రాహిల్‌ దుబాయ్‌ వెళ్లాడు. అక్కడి…

పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య

పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి ప్రగతినగర్‌లో జరిగింది. ఎస్‌ఆర్‌ నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన తేజస్‌ (21) అలియాస్‌ సిద్ధూ.. గత ఏడాది స్థానికంగా జరిగిన ఓ హత్య…

వెంకటేశం సేవలు మరువలేనివి: దైద రవీందర్.

చిట్యాల మండలంలోని సుంకేనేపల్లి గ్రామానికి చెందిన గుండ్రాంపల్లి- 2వఎంపీటీసీ సభ్యుడు మర్రి వెంకటేశం గ్రామాల అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని టీపిసిసి మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. ఎంపిటిసి మర్రి వెంకటేశం ప్రధమ వర్ధంతి సందర్భంగా వెంకటేశం విగ్రహాన్ని…

ఎంపీ గా నూనె వెంకట్ స్వామి ని గెలిపిoచాలి.

బలహీన వర్గాల నాయకుడు ప్రజా పోరాట సమితి (పి ఆర్ పి ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ని భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలనీ అందుకు ప్రగతిశీల, సామాజిక, ఉద్యమ ప్రజా సంఘాల కార్యకర్తలు, మేధావులు, ఉద్యోగులు, మహిళలు,…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE