రామకృష్ణ పూర్ మరియు మందమర్రి లోని ఈద్ గాహ ఆహ్లెహదీస్ లో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే డా. జి.వివేక్ వెంకటస్వామి
ముస్లిం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి,రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వివేక్ వెంకటస్వామి
ముస్లిం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి,రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వివేక్ వెంకటస్వామి
కూకట్ పల్లి నియోజకవర్గ బ్లాక్, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ప్రచారం, పార్టీ గెలుపు కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు, కార్యాచరణపై…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ వేడుకలో పాల్గొని ప్రత్యేకమైన ప్రార్ధనలు చేసి రంజాన్ పండగను ఉద్దేశించి మాట్లాడి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు…
: పెద్దపల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి…
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22 వ తేదీన పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్ దాఖలు చేసుకోటానికి వీలు…
*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపేట్ లో రంజాన్ పండగ సందర్భంగా దర్గాలోని వేడుకల్లో స్థానిక కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్ మరియు అర్కల అనంత స్వామి తో కలిసి పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా.. చిరునవ్వుతో ఎదుర్కోవాలి’ అనే క్యాప్షన్ను జత చేశారు. ఇక ఈ పోస్ట్పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత…
రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్ -గా – గుల్షన్ దర్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు … …… సాక్షిత వరంగల్ జిల్లా….రంజాన్ పర్వదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ…
మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ……..సాక్షిత జూలూరుపాడు :జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జూలూరుపాడు ఎస్సి బాయ్స్ హాస్టల్లో ,జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మరియు పిల్లలకు…