Latest Story
appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తిalluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడిgovt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేతpharma ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకుcollector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్bhakti ratna భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానంtirumala తిరుమలఅభయాంజనేయ స్వామికి అమావాస్య పూజలుmedak ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశాన్ని విజయవంతంcoal బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి.rtc ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళrahul తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..brs బిఆర్ఎస్ సమావేశానికి 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు,17 మంది కార్పొరేటర్లు డుమ్మాbrs బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం వరంగల్ రాజకీయcm సీఎం హోదాలో తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబుmallareddy మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ap ఏపీ లో హాట్ టాపిక్….కాంగ్రెస్ పార్టీ వేదిక మీద విజయమ్మ..ration రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు:pawan kalyan పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరిగా కడప ఆర్డీఓpublic ప్రజా సమస్యలు, నగరంలో చేపట్టవలసిన అభివృద్ధిmla మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు, నాయకులు..sonusood సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌..britain బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమిsri vasavi శ్రీ వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలోgandhi bhavan గాంధీ భవన్ ముందు ఆందోళనmla హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయం నందుgudumba గుడుంబా స్థావర0 పై జిల్లా పోలీసుల దాడులు.world ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వంcm ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్youth యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడుjournalists జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జే ఏfarmer రైతు భరోసా రైతులకు మేలు చేసేలా ఉండాలిinspiration దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిnsui శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దుshankarpally శంకర్‌పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలుchildren పిల్లలకు ఇచ్చే పోషకాహారం వివరించడం జరిగిందిpeople ప్రజాప్రతినిధులు ప్రజల్లో కలిసిపోయి మళ్ళీ గెలిచి రావాలని కోరిన

Today Update

ప్రతినెలా ధరలు పెంచుతుంటే ఎలా….? – తిరుపతిలో కాంగ్రెస్ నిరసన

ప్రతినెలా ధరలు పెంచుతుంటే ఎలా….? – తిరుపతిలో కాంగ్రెస్ నిరసన సాక్షిత, తిరుపతి బ్యూరో : బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా వరస పెట్టి నిత్యావసరాల ధరలు పెంచుతూ పోతే సామాన్యుడు ఎలా బతకాలని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు.…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని విద్యుత్ శాఖాధికారులు శంభీపూర్ లోని కార్యాలయంలో కలిశారు

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని విద్యుత్ శాఖాధికారులు శంభీపూర్ లోని కార్యాలయంలో కలిశారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జీ. సురేష్ రెడ్డి, డీఈ నర్సింహారెడ్డి, ఏడీఈ…

దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం, అడ్డగోలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు

దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం, అడ్డగోలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, జిఎస్టీ పెంపు, నిరుద్యోగం, అగ్నిపథ్, రాష్ట్రంలో వరదలు తదితర అంశాలపై ఏఐసీసీ పిలుపు మేరకు రాజభవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఇందిరాపార్క్ ధర్నా…

సూర్యనగర్ కాలనీలో అధికారులతో ఎమ్మెల్యే పర్యటన…

సూర్యనగర్ కాలనీలో అధికారులతో ఎమ్మెల్యే పర్యటన… భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్య పరిష్కారానికి కృషి… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ధికారులతో కలిసి పర్యటించారు. మొదటగా శ్రీ శక్తి గణపతి ఆలయంలో…

సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…

సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన ప్రజా ప్రతినిధులు మరియు వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో…

ఇల్లు కూలిన పేద కుటుంబానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేత

ఇల్లు కూలిన పేద కుటుంబానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేత… . సాక్షిత : తెలంగాణ రాష్ట్ర కురుమ యువ చైతన్య సమితి సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.…

రూ.7 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…

రూ.7 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధికి చెందిన 7 మంది కళ్యాణ లక్ష్మీ పథకం లబ్ధిదారులకు రూ.7,00,812/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

నూతనంగా నిర్మించిన డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది.

124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ లో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి జలమండలి అధికారులతో ఫోన్లో మాట్లాడి నూతన డ్రైనేజీ లైన్ నాణ్యత…

గడప గడపకు మన ప్రభుత్వం

గడప గడపకు మన ప్రభుత్వం గాజువాక నియోజవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది.. జీవీఎంసీ 72వ వార్డు..పరిధిలో ప్రతీ ఇంటికీ వెళ్లి… ప్రజలకు ఈమూడేళ్ల పాలనలో ఎంత లబ్ది చేకూర్చామో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే తిప్పల…

బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ నగర్ లో కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు

బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ నగర్ లో కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు సాక్షిత : కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు మరియు స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్…

అరబిందో కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాయ్ హోటల్

మియాపూర్ డివిజన్ పరిధిలోని అరబిందో కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాయ్ హోటల్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు…

మంబాపూర్ లో అంగరంగ వైభవంగా బోనాలు

మంబాపూర్ లో అంగరంగ వైభవంగా బోనాలుముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ గుమ్మడిదల గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ…

రిక్షా పుల్లర్ (RP) కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు బాపులే , డాక్టర్ BR అంబేద్కర్ , డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలు

సాక్షిత, : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్ (RP) కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు బాపులే , డాక్టర్ BR అంబేద్కర్ , డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను జాతీయ దళిత సేన…

ఎమ్మెల్యే జిఎంఆర్ ఉదారత

ఎమ్మెల్యే జిఎంఆర్ ఉదారత సాక్షిత, లక్ష్మీపతి గూడెం గ్రామపంచాయతీ భవనం స్థలం కోసం 1,50,000 రూపాయల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ జిన్నారం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్…

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం సాక్షిత, తిరుపతి: సెల్‌కాన్ సంస్థ సిఎండి గురు నాయుడు దంప‌తులు గురువారం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తిరుమ‌లలోని గోకులం విశ్రాంతి భ‌వ‌నంలో ఈవో ఎవి.ధర్మారెడ్డికి…

వ్యవసాయ పరిశోధనలు గ్రామ స్థాయికి చేరాలి – సమీక్షలో తిరుపతి కలెక్టర్

వ్యవసాయ పరిశోధనలు గ్రామ స్థాయికి చేరాలి – సమీక్షలో తిరుపతి కలెక్టర్ సాక్షిత, తిరుపతి బ్యూరో: పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంచే విధంగా వ్యవసాయ రంగ పరిశోధనలు గ్రామ స్థాయిలో రైతులకు చేరాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. రైతులకు…

కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలించిన కమిషనర్

కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలించిన కమిషనర్ *సాక్షిత, తిరుపతి బ్యూరో:* తిరుపతి నగరపాలక పరిధిలో అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి గురువారం పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో…

బేస్తవారిపేట జంక్షన్ ఫ్లైఓవర్ పై స్కూటీని ఢీకొన్న కారు స్కూటీపై ఉన్న వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బేస్తవారిపేట జంక్షన్ ఫ్లైఓవర్ పై స్కూటీని ఢీకొన్న కారు స్కూటీపై ఉన్న వ్యక్తి మృతి మద్యం మత్తులో అధిక వేగంతో కారు డ్రైవింగ్ చేయడం వల్లనే యాక్సిడెంట్ జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు సమాచారం…

అపర భగీరధుడు బొల్లా బ్రహ్మనాయుడు

అపర భగీరధుడు బొల్లా బ్రహ్మనాయుడుసాక్షిత : శాశ్వత త్రాగునీటి పథకానికి 161 కోట్లు రూపాయలతో పైపులను నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు . దశాబ్దాలుగా వినుకొండ పట్టణపుర ప్రజలను పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్యను…

124 డివిజన్ పరిధిలోని జన్మభూమి కాలనీలో ఉన్న రామకృష్ణ యూ.పి స్కూల్ లో కొన్ని సమస్యలు

124 డివిజన్ పరిధిలోని జన్మభూమి కాలనీలో ఉన్న రామకృష్ణ యూ.పి స్కూల్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని బస్తీవాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ యూ.పి స్కూల్ ను సందర్శించి ప్రిన్సిపాల్ పి.విద్య తో మాట్లాడడం…

హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన వెంకటేష్ గౌడ్

హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన వెంకటేష్ గౌడ్ కేసీఆర్ కేటీఆర్ ఆదేశాలనుసారం శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ పిలుపు మేరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని అంబెడ్కర్ నగర్ కాలనీలో…

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తిరుపతి ఎంపీ గురుమూర్తి భేటీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తిరుపతి ఎంపీ గురుమూర్తి భేటీతిరుపతి నియోజక వర్గ రహదారుల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ సాక్షిత : ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖా మంత్రితో భేటీ అయిన తిరుపతి ఎంపీ తిరుపతి పార్లమెంట్…

కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ని మర్యాద పూర్వకంగా కలిసి తమ బస్తీలో నెలకొన్నటువంటి విద్యుత్తు దీపాల సమస్య

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ని మర్యాద పూర్వకంగా కలిసి తమ బస్తీలో నెలకొన్నటువంటి విద్యుత్తు దీపాల సమస్య మరియు సిసి రోడ్డు సమస్యలు అలాగే…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన శంభీపూర్ క్రిష్ణ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన శంభీపూర్ క్రిష్ణ …సాక్షిత : శంభీపూర్ క్రిష్ణ దుండిగల్ మున్సిపాలిటీ డి. పోచంపల్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దాతల సహకారంతో…

తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.

తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.సాక్షిత : అంతకు ముందు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి…

నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ —

నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ — * సాక్షిత : విజయవాడ గురునానక్ కాలనీ లో మండీ క్రూడ్స్ వారి అరబిక్ రెస్టారెంట్ నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని…

దళిత బంధు పథకం ఓ వరం…

దళిత బంధు పథకం ఓ వరం… *: సాక్షిత : దళిత బంధు ద్వారా ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ & ఫ్యాబ్రికేషన్, ఫ్లోర్ మిల్ షాప్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే…* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని లాల్ సాహెబ్ గూడ గ్రామానికి చెందిన బి.శ్రీనివాస్…

భౌరంపేట్ కట్ట మైసమ్మ బోనాల ఏర్పాట్లు పరిశీలన….

భౌరంపేట్ కట్ట మైసమ్మ బోనాల ఏర్పాట్లు పరిశీలన…. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈనెల 07-08-2022 ఆదివారం నాడు నిర్వహించబోయే శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి బోనాల పండుగ ఏర్పాట్లను ఈరోజు భౌరంపేట్ నాయకులు…

మంచినీటి పైపులైన్ నిర్మాణానికి భూమిపూజ

భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మంచినీటి పైపులైన్ నిర్మాణానికి భూమిపూజ భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ *సాక్షిత : ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో తాగునీటి సమస్య నివారణకు చర్యలు చేపట్టారు. ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ అయిన మంచినీటి పైపులైన్…

75 కిలో మీటర్ల సైకిల్ రైడ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

75 కిలో మీటర్ల సైకిల్ రైడ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …సాక్షిత : 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన నిర్వహించే 75 కిలో మీటర్ల సైకిల్ రైడ్…

ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల – కరీంనగర్ రహదారిపై గల రాజారాం వద్ద రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా…

కోలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో పదిమంది అనుచరులతో పార్టీ లో చేరారు

సాక్షిత : క్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ బిజెపి మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాల పై పోరాడుతున్న టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి అకర్షుతులై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో పదిమంది…

మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండల పరిధిలోని షాపూర్ గ్రామంలో 07:00 AM నుండి 11:30…

ద్రౌపదమ్మకు పట్టువస్తాలు సమర్పించిన మంత్రి రోజా సెల్వమణి దంపతులు

ద్రౌపదమ్మకు పట్టువస్తాలు సమర్పించిన మంత్రి రోజా సెల్వమణి దంపతులు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా సెల్వమణి దంపతులు పుత్తూరు పట్టణంలో వెలసిన ద్రౌపతి దేవి సమేత ధర్మరాజుల స్వామి వారి ఆలయంలో జరుగుతున్న…

ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో దోమల నివారణ చర్యలు చేపట్టిన వెంకటేష్ గౌడ్

ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో దోమల నివారణ చర్యలు చేపట్టిన వెంకటేష్ గౌడ్ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా 124 డివిజన్ పరిధిలోని శంషిగుడా ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో అక్కడక్కడ వర్షపు నీరు నిలిచి దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని…

రామచంద్రపురం పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు హరీష్ రావు

రామచంద్రపురం పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, మల్లా రెడ్డి,పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.సాక్షిత సంగారెడ్డి జిల్లా.. : మంత్రి హరీష్ రావు… ఆర్.సి. పూర్…

ఉప్పర గూడెం మాజీ ఉప సర్పంచ్ మేకల శ్రీనివాస్ భార్య మేకల వసంత ను పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం ఉప్పర గూడెం మాజీ ఉప సర్పంచ్ మేకల శ్రీనివాస్ భార్య మేకల వసంత ను పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్…

చెక్కులు పంపిణీ చేసిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్

చెక్కులు పంపిణీ చేసిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్.సాక్షిత* : మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలంలో ప్రజాబంధు, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ పర్యటించారు రాంహనుమాన్ నగర్, వచ్చునూర్, రేణికుంట గ్రామాలలోని లబ్ధిదారులకు వైద్య ఖర్చుల…

బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ…

బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… •సాక్షిత : ఇప్పుడు ఎన్నికల్లేవు. గ్రామాల్లోకి వెళ్లి పేదల బాధలు తెలుసుకుని రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పడంతో ఏడాది నుండి తిరుగుతున్నం. బాధలు తెలుసుకునేందుకు.. పేదలను ఆదుకోవడానికే ఇక్కడికి వచ్చినం….…

You cannot copy content of this page