శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ లోని శ్రీ తుల్జాభవాని దేవస్థానం ఆలయ నూతన కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ లోని శ్రీ తుల్జాభవాని దేవస్థానం ఆలయ నూతన కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సాక్షిత : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి…

ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం

ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి.. పాల్గొన్న తహశీల్ధార్ శ్రీనివాసరావు, ఎంపీపీ పోరెడ్డి అరుణచెంచిరెడ్డి, జెడ్పీటీసీ నారు బాపనరెడ్డి, ఎంపీడీఓ నరసింహులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్…

కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం

కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం సాక్షిత : కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి . ప్రజలు ఆయనకి అపూర్వ ఘన స్వాగతం పలుకుతున్నారు. వారి…

రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కంభం

ప్రకాశం..జిల్లాకంభం లో రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కంభం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కంభం తహశీల్దార్ కార్యాలయంలో MRO గారికి వినతిపత్రాలు అందజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు…

రక్తదాన శిబిరం ఏర్పాటు…. ప్రారంభించిన ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్

రక్తదాన శిబిరం ఏర్పాటు…. ప్రారంభించిన ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ప్రకాశం..జిల్లాయర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశం హాల్లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం యర్రగొండపాలెం ఈసి కందుల అనిల్ కుమార్ సొసైటీ ఫర్ ఎన్విరాంన్మెంటల్…

వైఎస్ఆర్ పెన్షన్ కానుక కొత్త పెన్షన్ లను పంపిణీ చేసిన మంత్రి ఆర్కే రోజా

వైఎస్ఆర్ పెన్షన్ కానుక కొత్త పెన్షన్ లను పంపిణీ చేసిన మంత్రి ఆర్కే రోజా సాక్షిత : వడమాలపేట మండలం నకు సంబందించి కొత్తగా మంజూరు అయిన 270 అర్హులకు పెన్షన్ లను వడమాలపేట మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణం లో…

ATM unit ను ప్రారంభించిన మంత్రి శ్రీమతి ఆర్కే రోజా

ATM unit ను ప్రారంభించిన మంత్రి శ్రీమతి ఆర్కే రోజా పుత్తూరు లో నేడు పట్టణ సెంటర్లో ATM లేక ప్రజలు అవస్థలు పడుతున్న విషయాన్ని గమనించి అత్యవసర పరిస్థితులలో నగదు అవసరాన్ని గుర్తించి INDIA One ATM యూనిట్ ను…

రైతన్నకు ధీమా రైతు బీమా

రైతన్నకు ధీమా రైతు బీమారైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిరైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున రైతు బీమా చెక్కుల అందజేత జిన్నారం ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టె రైతన్నకు అండగా నిలవాలన్న సంబంధిత లక్ష్యంతో…

ముదిరాజ్ సంఘ భవనానికి ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

౼ ముదిరాజ్ సంఘ భవనానికి ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ౼ సాక్షిత : జిన్నారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ముదిరాజ్ సంఘ భవనానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరో రూ.5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ను…

దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని ముఖ్య అతిథులుగా పూజా కార్యక్రమాలు

దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని ముఖ్య అతిథులుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి లబ్ధిదారులకు అందజేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .: *సాక్షిత శేరిలింగంపల్లి డివిజన్ : * తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE