రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కంభం

Spread the love

ప్రకాశం..జిల్లా
కంభం లో

రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కంభం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కంభం తహశీల్దార్ కార్యాలయంలో MRO గారికి వినతిపత్రాలు అందజేయడం జరిగింది

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశానుసారం రేషన్ బియ్యం పంపిణీలో మోసం, రేషన్ కార్డుల తొలగింపు, నాణ్యత లేని వస్తువుల పంపిణీ, రేషన్ కోటాలో కోత, రేషన్ షాపులో ఇచ్చే కందిపప్పు, పంచధార ధరల పెంపు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఉచిత బియ్యాన్ని అందరికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కంభం మండల కమిటీ ఆధ్వర్యంలోఈ రోజు తేదీ. 01-08-2022 సోమవారం ఉదయం 10:00 గంటలకు మండల తహశీల్దార్ కార్యాలయంలో*MRO గారికి వినతి పత్రం ఇట్చి ప్రభుత్వ వైఖరి ని ఖందిచడం జరిగింది
ఈ కార్యక్రమం లో
తెలుగుదేశం పార్టీ కంభం మండల అధ్యక్షులు
తోట వెంకట శ్రీనివాసరావు,కేతం శ్రీను రావిపాడు కోటయ్య, ఆరెపల్లి మల్లి,తోట శ్రీను, మాధవ, దాదా,చెన్ను రవి,ప్రసన్న,సిరివెళ్ల రవి, ఎన్టీఆర్ గౌస్, హన్ను, సోమయ్య విజయ్ భూపాలుడు, మాబు చమన్, గోన చిన్నకేశవులు ఫ్రూట్ జిలాని, భషీర్, జూనియర్ గౌస్ నారాయణ, బబ్లు, అశోక్ కుమార్, చిన్న కంభం ప్రసాద్, ఖాసీం,సిద్ధారెడ్డి ఇబ్రహీం, రామకృష్ణ, ముజహిద్, మాజిద్ రహిమాన్, మహబూబ్ భాష

Related Posts

You cannot copy content of this page