సిద్ శ్రీరామ్ పాడిన “దీంతననా”పాట విడుదల

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా  నటించిన “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన “దీంతననా”పాట విడుదలభలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్   లాంటి ఎన్నో సూపర్…

ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో

ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న… ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి లబ్ధి పొందిన 26 మందికి 15 లక్షల 45వేల రూపాయల చెక్కులకు ను నంద్యాల శాసనసభ్యులు శిల్ప…

గడప గడపకు మన ప్రభుత్వం

సాక్షిత : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 48వ వార్డు జీవకోనలో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలతో మమేకమయ్యారు, ప్రజల వద్ద నుంచి వస్తున్నా వినతులను…

విజయవాడ సబ్ కలెక్టర్ గా అదితి సింగ్

విజయవాడ సబ్ కలెక్టర్ గా అదితి సింగ్ బాధ్యతలు విజయవాడ సబ్ కలెక్టర్గా అదితి సింగ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2020 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈమెను విశాఖలో అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ పొందిన అనంతరం ప్రభుత్వం…

చండూరు లో ఘటన…రేవంత్ రెడ్డి ఆగ్రహం,

చండూరు లో ఘటన…రేవంత్ రెడ్డి ఆగ్రహం, బెదిరిదేలే.. ఎగిరేది కాంగ్రెస్ జెండానే మునుగోడు: చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఎన్నిక ప్రచారం…

గడప గడపకు వెళుతూ… ప్రచారం

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మునిసిపాలిటీలోని 4వ వార్డు15 వ వార్డులో, మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, కారు గుర్తుకు ఓటు వేసి, పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని, భారీ మెజారిటీతో గెలిపించాలని, గడప గడపకు వెళుతూ……

ఎమ్మెల్యే “మీతో నేను” పర్యటనతో కరెంటు

ఎమ్మెల్యే “మీతో నేను” పర్యటనతో కరెంటు సమస్యలు పరిష్కారంసాక్షిత : వికారాబాద్ మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామంలో, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో పర్యటిస్తుండగా, గ్రామ ప్రజలు పలు విద్యుత్ సమస్యలు ఉన్నాయని తెలిపారు, ఎమ్మెల్యే…

స్వాతిముత్యం’తో గణేష్ ని హీరోగా యాక్సప్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

‘స్వాతిముత్యం’తో గణేష్ ని హీరోగా యాక్సప్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.. ఈ విజయాన్ని జీవితంలో మర్చిపోలేను: నిర్మాత బెల్లం కొండ సురేష్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా చిత్రం స్వాతిముత్యం. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాత. బెల్లం కొండ గణేష్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. నూతన దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ  ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రముఖ నిర్మాత, హీరో గణేష్ తండ్రి బెల్లం కొండ సురేష్ చిత్ర బృందంతో కలసి  మీడియా సమావేశం నిర్వహించారు. నిర్మాత బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ.. స్వాతిముత్యం చిత్రంకు అద్భుతమైన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా అబ్బాయి గణేష్ తో స్వాతిముత్యం లాంటి ఒక మంచి సినిమా తీసిన నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, చినబాబు గారికి నా జీవితాంతం రుణపడి వుంటాను. మా అబ్బాయి గణేష్ ని తొలి చిత్రంతో హీరోగా ప్రేక్షకులు ఆదరించడం చాలా ఆనందంగా వుంది. అలాగే దర్శకుడు లక్ష్మణ్ ని కూడా యాక్సప్ట్ చేశారు. ఈ చిత్రంలో రావు రమేష్ , గోపరాజు, ఇలా అందరూ అద్భుతంగా  చేశారు. చాలా మంచి కథ, కాన్సెప్ట్ వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని స్వాతిముత్యం మరోసారి రుజువుచేసింది. పెద్ద సినిమాల మధ్య వచ్చిన స్వాతిముత్యం మంచి సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఆనందంగా వుంది. నెమ్మదిగా మొదలైన వసూళ్ళు శుక్రవారం నాటికి అద్భుతంగా పెరిగి స్టడీగా కొనసాగుతున్నాయి. ప్రేక్షకులు సినిమాని చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచి విజయాన్ని ఇచ్చారు. ఈ విజయం నా జన్మలో మర్చిపోలేను. మెగా ప్రేక్షకులకు మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు” తెలిపారు. హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా తీస్తే ఎప్పుడూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి స్వాతిముత్యంతో రుజువు చేశారు. పెద్ద సినిమాల మధ్య స్వాతిముత్యం చిన్న సినిమాగా వచ్చినప్పటికీ శుక్రవారం నుండి కలెక్షన్స్ మెరుగౌతున్నాయి. తొలి సినిమాకి ఇంత మంచి ఆదరణ నేను ఊహించలేదు. నటుడిగా మంచి పేరు వచ్చింది. మంచి ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వగలనని ప్రేక్షకులు ప్రసంశించడం చాలా అనందంగా వుంది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత నాగ వంశీ, చినబాబు గారికి కృతజ్ఞతలు” తెలిపారు. దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ మాట్లాడుతూ.. స్వాతిముత్యంను ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. బెల్లం కొండ సురేష్ గారు నాపై ఎంతో నమ్మకం వుంచి, నన్ను మొదటి నుండి ఎంతో ప్రోత్సహించారు. మా నిర్మాతలు వంశీ అన్న, చినబాబు గారికి కృతజ్ఞతలు. రిపీట్ ఆడియన్స్ వుండే సినిమా స్వాతిముత్యం. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులు ధన్యవాదాలు” తెలిపారు.

స్పందన ” కార్యక్రమంలో 14 మంది ఫిర్యాదుదారుల

జిల్లా పోలీసు కార్యాలయము, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం. జిల్లా అడిషనల్ ఎస్పీ (లా& ఆర్డర్) శ్రీమతి శ్రీ ఎం. రజనీ జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన ” స్పందన ” కార్యక్రమంలో 14 మంది ఫిర్యాదుదారుల అర్జీల స్వీకరణ.…

గండిపేట పార్కును ప్రారంభించ‌నున్న మంత్రి

గండిపేట పార్కును ప్రారంభించ‌నున్న మంత్రి కేటీఆర్. హైద‌రాబాద్ : జంట జలాశయాల్లో ఒకటైన గండిపేట తీరానికి కొత్తందాలు జోడయ్యాయి. పర్యాటకులకు కనువిందు చేసేలా 18 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ రూ.35.6 కోట్లు వెచ్చించి సర్వాంగ సుందరంగా నందనవనాన్ని నిర్మించింది. ఈ పార్కును…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE