స్పందన ” కార్యక్రమంలో 14 మంది ఫిర్యాదుదారుల

Spread the love

జిల్లా పోలీసు కార్యాలయము, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం.

జిల్లా అడిషనల్ ఎస్పీ (లా& ఆర్డర్) శ్రీమతి శ్రీ ఎం. రజనీ జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన ” స్పందన ” కార్యక్రమంలో 14 మంది ఫిర్యాదుదారుల అర్జీల స్వీకరణ.

జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది ఫిర్యాదుదారుల అర్జీలను అడిషనల్ ఎస్పీ (లా& ఆర్డర్) శ్రీమతి ఎం. రజనీ జోనల్ డిఎస్పిల సమక్షంలో స్వీకరించి ఫిర్యాదిదారులతో స్వయంగా ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలైన, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, చోరీ కేసులు, చీటింగ్ కేసులపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి చట్ట ప్రకారం విచారణ జరిపించి, సమస్యలను జాప్యం లేకుండా తక్షణమే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు

Related Posts

You cannot copy content of this page