ఉద్యోగి సత్యనారాయణది ఆత్మహత్య కాదని, ఒకరకంగా హత్య అని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

సత్యనారాయణది ముమ్మాటికి హత్యే… పేపరు మిల్లులోని పరంపర వ్యవహారాలే బలితీసుకున్నాయి.. మిల్లు ఉన్నతోద్యోగులు,కార్మిక నేతలు, ప్రజాప్రతినిధులే కారకులు.. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారమివ్వాలి.. ఇద్దరు అల్లుళ్లకు మిల్లులో ఉద్యోగాలివ్వాలి.. పరంపర వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యప్తు జరపాలి.. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు,…

ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేస్తున్న ఆటో డ్రైవర్

పశ్చిమగోదావరి జిల్లా ఉండి పెద్ద వంతెన సెంటర్ వద్ద ఆటోని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్ ను అసభ్య కరమైన పదజాలంతో మాట్లాడిన ఏ…

తణుకు మండలం దువ్వ గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన తాటాకు పందిళ్ళు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా అగ్నికి అహుతైన పందిళ్ళు ఆలయం నుంచి బయటికి…

చిన్నతనంలోనే అమ్మకోసం యూట్యూబర్ గా మారిన యువకుడు

ఇంట్లో కష్టాలను చూసి ,అమ్మానాన్నలకు అండగా మారి ,చిన్నతనంలో పెద్ద బాధ్యతలను మీద పెట్టుకున్న సీతానగరం చైతన్య !!!వృద్ధాప్యం లో ఉన్న తల్లితండ్రులను వదిలి వలస వెళ్లి ,కన్న తల్లి, తండ్రులను మర్చిపోయి బ్రతుకుతున్న ఈరోజుల్లో, వారందరికీ చైతన్య జీవితం ఒక…

భూ యాజమాన్య నిర్ధారణ కొరకు సమగ్ర భూ రీ సర్వే ద్వారా…భూ వివాదాలకు తెరదించి…

Through comprehensive land re survey for determination of land ownership…open to land disputes… భూ యాజమాన్య నిర్ధారణ కొరకు సమగ్ర భూ రీ సర్వే ద్వారా…భూ వివాదాలకు తెరదించి…భూ యజమానులకు శాశ్వత భూహక్కు కల్పించే ఉద్దేశ్యం తో…

ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు స్పందన కార్యక్రమము

SP Rahul Dev Sharma IPS is the response program ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయములో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు స్పందన కార్యక్రమమును నిర్వహించారు. @కైకలూరు మండలం సీతనపల్లి గ్రామంలో ఒక వ్యక్తి…

బాసర గోదావరి నదిలో దూకి తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య..

Mother and two daughters committed suicide by jumping into Godavari river in Basra బాసర గోదావరి నదిలో దూకి తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య.. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది వద్ద తీవ్ర…

34 వ రహదారి భద్రత వారోత్సవాల నేపథ్యం

Background of the 34th Road Safety Week celebrations 34 వ రహదారి భద్రత వారోత్సవాల నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు ఏలూరు అమీనా పేట లో ఉన్న సురేష్ బహుగుణ ఇంగ్లీష్…

కారుమూరు వెంకట నాగేశ్వరరావు తో కలిసి వేమన జయంతి

Vemana Jayanti with Karumuru Venkata Nageswara Rao , పశ్చిమగోదావరి జిల్లా: తణుకు నియోజకవర్గం, అత్తిలి మండలం, పాళీ గ్రామములో నూతనంగా నిర్మించిన వై.యస్.ఆర్. రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, అంగన్వాడి భవనాలను పౌరసరఫరాల శాఖమంత్రి కారుమూరు వెంకట…

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే బీసీలకు నాయకత్వ పగ్గాలు

Leadership reins for BC during NTR and Chandrababu’s reign ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే బీసీలకు నాయకత్వ పగ్గాలు టీడీపీ అంటేనే వెనుకబడిన వర్గాలు చేతివృత్తులను ప్రోత్సహించిన చంద్రబాబు బీసీలకు అండగా నిలిచి పోరాడుతున్నాం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి…

You cannot copy content of this page