ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యం… రూ.53 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి సౌకర్యాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని వీనస్ రాక్ హైట్స్ కాలనీలో రూ.53 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన…

నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి

CCTV cameras play an important role in crime control నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి… కుత్బుల్లాపూర్ డివిజన్ లో రూ.1.70 లక్షలతో ఏర్పాటు చేసిన 9 సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,…

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం… దూలపల్లి నాగార్జున డ్రీమ్ లాండ్ లో సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి నాగార్జున డ్రీమ్ లాండ్ లో స్థానికంగా…

మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యం… కొంపల్లిలో మిషన్ భగీరథ నల్లాను ప్రారంభించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు శాంతినికేతన్ లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి నల్లాను ఈరోజు…

అమ్ముడుపోయిన వారికి ఓట్లు వేయొద్దు: రేవంత్ రెడ్డి

అమ్ముడుపోయిన వారికి ఓట్లు వేయొద్దు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మనుగోడు: కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.రాజీనామా చేస్తే ఎక్కడైనా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని…

స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ చైర పర్సన్ పుట్ట మధూకర్

స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ చైర పర్సన్ పుట్ట మధూకర్ * …… సాక్షిత పెద్దపల్లి :- జిల్లా పరిషత్ కార్యాలయం లో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధూకర్ నిర్వహించారు. శనివారం జడ్పీ…

తుంగతుర్తి రైతు సేవా సహకార సంఘం పాలకవర్గ సమావేశం

తుంగతుర్తి రైతు సేవా సహకార సంఘం పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి నల్గొండ జిల్లాDCCB,DCMS డైరెక్టర్ ,తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి రైతు సేవ సహకార సంఘానికి వానాకాలం పంట…

రైతులు తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి!

రైతులు తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి! సాక్షిత తుంగతుర్తి! : రైతులు తడి, పొడి పద్ధతిలో వరి పంట సాగు చేయాలని స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గౌస్ మియ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా…

మనం -మన గ్రంథాలయము

మనం -మన గ్రంథాలయము

తిరుపతి స్మార్ట్ సిటి అభివృద్ది పనులుపై సమావేశం – ఎండి అనుపమ అంజలి

తిరుపతి స్మార్ట్ సిటి అభివృద్ది పనులుపై సమావేశం - ఎండి అనుపమ అంజలి *సాక్షిత * : తిరుపతి స్మార్ట్ సిటి పనులను వేగవంతం చేసి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంట్టున్నట్లు తిరుపతి స్మార్ట్ సిటి బోర్డ్…

You cannot copy content of this page