తుంగతుర్తి రైతు సేవా సహకార సంఘం పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి నల్గొండ జిల్లాDCCB,DCMS డైరెక్టర్ ,తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి రైతు సేవ సహకార సంఘానికి వానాకాలం పంట రుణాలుగా 25 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది .ఇట్టి పంట రుణాలను రైతులు తీసుకోవడానికి సొసైటీ CEO ను సంప్రదించాలని కోరినారు. అదేవిధంగా గతంలో పంట రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వడ్డీలు చెల్లించి రెన్యువల్ చేసుకుని ప్రభుత్వం ఇచ్చే 3 శాతం రిబేటును పొందాలని కోరినారు. రైతులకు కావలసిన యూరియా సొసైటీలో అందుబాటులో ఉన్నదని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో CEO వెంకటేశ్వర్లు ,సొసైటీ వైస్ చైర్మన్ మోడం శ్రీలత, డైరెక్టర్లు రామచంద్రు, మల్లయ్య, మ జి దు ,బిక్షం రెడ్డి ,రామనరసమ్మ, ఇదప్ప ,యాకయ్య, రవీందర్ రెడ్డి ,చాంప్లా ,సొసైటీ సిబ్బంది యాదగిరి, మహేష్ ,ఉమేష్ పాల్గొన్నారు*
Related Posts
Spread the love తెల్లవారుజామున కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మున్సిపల్ చైర్మన్ దంపతులు శ్రీమతిబి.యస్.కళావతి కేశవ్ పెళ్ళిరోజు సందర్బంగా మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ…
Spread the love హనుమాన్ జయంతి సందర్బంగా స్థానిక దేవాలయంలో శంకరపల్లి మండల మరియు మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ..ఈ సంధర్బంగా హిందూ బందువులందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది…
Spread the love తెల్లవారుజామున విశాఖపట్నం నుండి హైద్రాబాద్ (భాగ్యనగరం) వెళ్తున్న లారీ 365వ జాతీయ రహదారి (టేకుమట్ల వద్ద) ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొని ప్రమాదానికి గురైంది. టేకుమట్ల సౌడమ్మ తల్లి దేవాలయం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో…
Spread the love బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటిపాముల నాగయ్య మరణించగా వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు…
Spread the love మనూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అనంతరం వారి యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగేందర్రావ్,…
Spread the love కల్హేర్ మండలం మాసాన్ పల్లి గ్రామానికి చెందిన రేణుక నిన్న పీడుగు పాటుతో మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చి అన్ని విధాల మేము అండగా ఉంటామని భరోసా…
Spread the love సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కొత్తపేట కాలనీలో అనుమండ్ల గుడి శ్రీ అంజనేయజనేయ స్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకరన్న ,మాజీ సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి ..అనంతరం దేవాలయ కమీటీ…
Spread the love శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ లోని కొత్తగూడ గ్రామ వాస్తవ్యులు రక్తపు కృష్ణ గౌడ్,మరియు ఆలయాకమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు అభయాంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది, ఈకార్యక్రమంలో పల్నాటి అశోక్, గణేష్ గౌడ్, సందీప్ గౌడ్,జితేందర్,…
Spread the love మహబూబాబాద్ నియోజకవర్గ_గూడూరు మండల కేంద్రంలోని లైన్ తండా గ్రామపంచాయతీలో జరుగుతున్నటువంటి దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొని కమిటీ సభ్యులతో అక్కడున్నటువంటి నాయకులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మురళి నాయక్ ఈ కార్యక్రమానికి , మండల నాయకులు యూత్…
Spread the love మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని 129 సురారం డివిజన్ నెహ్రూ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మరియు డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తో కలిసి ఎన్నికల ప్రచారం…