అన్ని స్థానాలు గెలుస్తాం.. విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి …….. సాక్షిత, తిరుపతి బ్యూరో:చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అన్ని స్థానాల్లో గెలుస్తాం అని, వైసీపీలో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి నివాసంలో…
అక్టోబర్ నాటికి ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి – వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ … సాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతి జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు 1303 మంజూరు అయ్యాయని, నిర్మాణాలు వివిధ దశల్లో వున్నాయని రానున్న అక్టోబర్…
“ ఎమ్మెల్యే చెవిరెడ్డికి.. “ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం అవార్డ్ అందజేసిన సంస్థ ప్రతినిధులు ……. సాక్షిత, తిరుపతి బ్యూరో: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రతిష్టాత్మక “ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం లభించింది.…
అల్లా పూర్ సర్పంచ్ శ్రీమతి నందిని యాదయ్యగౌడ్ హై కోర్టు తీర్పుతో మళ్ళీ సర్పంచు గా కొనసాగింపు తాండూర్ సాక్షిత : తాండూర్ మండలంపరిధి లోని, అల్లాపూర్ గ్రామపంచాయతి నిధులు దుర్వినియోగ అభియోగం పైన, శ్రీమతి నందిని యాదయ్య గౌడ్ సర్పంచ్…
దాములూరులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.8.91 కోట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాదు వెల్లడి ఇబ్రహీంపట్నం దాములూరు సచివాలయం పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం రూ.8.91,13,600లు ఖర్చు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు వెల్లడించారు. దాములూరు…
గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం లో రెండు కుటుంబాల దీర్ఘకాల సమస్యకు పరిష్కారం రెండు కుటుంబాల వ్యధ లను తోలగించి నవ వసంతం నింపిన ఎమ్మెల్యే వసంత ఇబ్రహీంపట్నం విధి వెక్కిరించిన ఒక కుటుంబ దీన గాథ. అగవైకల్యం తో…
వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం – అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా మెట్లపూజసాక్షిత, తిరుపతి బ్యూరో: టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శనివారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి…
విశాఖపట్నం పర్యటనలో తన కాన్వాయ్ ఆపి ప్రజల సమస్యలు విన్న సీ.ఎం. వై.యస్. జగన్మోహన్ రెడ్డి .సాక్షిత : సీ.ఎం.ని కలిసి తమ బిడ్డల అనారోగ్య సమస్య వివరించి శస్త్రచికిత్సకు సాయం చేయాల్సిందిగా కోరిన శ్రీకాకుళం జిల్లా డీఆర్ వలస గ్రామానికి…
అందరూ పర్యావరణహిత మట్టి గణపతులనే పూజించాలిరాష్ట్ర వ్యాప్తంగా మట్టి విగ్రహాల పంపిణీకి రంగం సిద్ధం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 1.40 లక్షల ప్రతిమల పంపిణీకి శ్రీకారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని…
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని మున్నూరు సోమారం గ్రామానికి చెందిన C. నర్సింలు కు దళిత బంధు పథకంలో మంజూరైన టెంట్ హౌస్ షాప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు…