తిరుపతి నగరపాలక సంస్థ అసిస్టెంట్ ఎగ్జామినర్ కృష్ణ రెడ్డి నెల్లూరు ఆడిట్ అసిస్టెంట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రమోషన్, బదిలీపై తిరుపతి నగరపాలక సంస్థ అసిస్టెంట్ ఎగ్జామినర్ గా బాధ్యతలు స్వీకరించారు. అసిస్టెంట్ ఎగ్జామినర్ కృష్ణారెడ్డిని మేయర్ డాక్టర్ శిరీష…
సాక్షిత దిల్లీ: జనసేన అధినేత పవన్కల్యాణ్ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. హస్తినకు చేరుకున్న పవన్.. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, మురళీధరన్తో సమావేశమైన విషయం తెలిసిందే.. భాజపా ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్గానూ ఉన్న మురళీధరన్తో పవన్ మరోసారి భేటీ అయ్యారు. మురళీధరన్ నివాసంలో…
కటగిరి: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో పోలీసు వాహనాన్ని ఎర్ర చందనం స్మగ్లర్లు ఢీకొట్టారు. ఈ ఘటనలో డక్కిలి ఎస్సై నాగరాజుకు గాయాలయ్యాయి.. వివరాల్లోకి వెళితే.. రాపూరు అటవీ ప్రాంతం నుంచి స్మగ్లర్లు కారులో ఎర్రచందనం తరలిస్తున్నట్లు స్థానిక ఎస్సైకు సమాచారం…
బాపట్ల జిల్లా బాపట్ల టౌన్ లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బాపట్ల జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరియు ఫోరమ్ ఫర్ బెటర్ బాపట్ల వారి ఆధ్వర్యంలో లో జరిగిన బాపట్ల జిల్లా తొలి వసంత వేడుకలు లో పాల్గొన్న…
SPS నెల్లూరు జిల్లా:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ఎర్రగుంటలోని కమ్యూనిటీ హాల్లో పొదుపు సంఘాల మహిళలతో నిర్వహించిన వై.యస్.ఆర్. ఆసరా 3వ విడతా సంబరాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రికాకాణి గోవర్ధన్…
జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ జడ్జి జడ శ్రావణ్ కుమార్ ని గౌరవప్రదంగా కలిసిన అట్లూరి విజయ్ కుమార్
దళితుల అభ్యుదయానికి పాటుపడుతున్న జై భీమ్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ ని తమ కార్యాలయంలో వినకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అట్లూరి విజయ్ కుమార్ గౌరవంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా అట్లూరి విజయ్…
ఎర్రగొండపాలెం నియోజకవర్గ స్థాయిలో 52 జీవో అసెంబ్లీలో తీర్మానాన్ని బోయ వాల్మీకి మరియు ఇతర కులాలను ST జాబితాలో చేరుస్తూ ఇచ్చిన జీవోని వెంటనే తిరస్కరించాలని. ఎర్రగొండపాలెం నియోజకవర్గం లో ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ST కులానికి చెందిన…
ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావుబాపట్ల జిల్లా ఏర్పడి ఒక వసంతం పూర్తి చేసుకొని రెండవ వసంతం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా బాపట్ల ప్రజలకు, అధికారులకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు మరియు మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియ జేసిన ఎంపీటీసీ సభ్యులు…
హైదరాబాద్: పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్లో లీక్ అయిందంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆమె ఆరా తీశారు. ప్రశ్నపత్రం లీక్ కాలేదని వరంగల్, హనుమకొండ జిల్లాల డీఈవోలు మంత్రికి తెలిపారు.…
గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుంది, మన దేశంలో వంట గ్యాస్ లేదు, గ్యాస్ను దిగుమతి చేసుకుంటాం. ▪️అక్కడ ధరలు పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. ▪️గత రెండు సంవత్సరాలుగా చమురు ధరలు తగ్గడం లేదు – నిర్మలా సీతారామన్.