యస్ బి ఐ కాలనీ లోని నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్

Spread the love

Newly constructed flyover in SBI Colony

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యస్ బి ఐ కాలనీ లోని నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ పక్క లైన్ లో హరిత హారం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని మరియు మనుషులను కాపాడేది చెట్లు, వాటిని మనం సంరక్షించుకుంటేనే మనకి మన మనుగడకు, భావితరాలకు, భవిష్యత్తు, కావున మన తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు,

మొక్కలు నాటడం వరకు మాత్రమే మన బాధ్యత అని అనుకోకుండా ప్రతీ ఒక్కరూ వాటి సంరక్షణ కోసం పాటుపడాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, రవీందర్ రెడ్డి, యోగి రాజు, సులోచన, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page