మచిలీపట్నంలో భక్తిశ్రద్ధలతో మొహర్రం చెస్ట్ బీటింగ్

Spread the love

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మొహర్రం పర్వదిన కార్యక్రమాల ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. కోనేరు సెంటర్లో నిర్వహించిన చెస్ట్ బీటింగ్ లో వందలాది మంది యువకులు పాల్గొన్నారు.పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ త్యాగానికి నీరతిగా , చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు చెస్ట్ బీటింగ్ చేస్తూ అమరవీరులకు రక్తంతో నివాళులు అర్పించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారని ముస్లిం మత పెద్దలు తెలియచేశారు.

Related Posts

You cannot copy content of this page