మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ని పరామర్శించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .

Spread the love

MLC Shambhipur Raju visited Minister Mallar Reddy’s son Mahender Reddy.

మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ని పరామర్శించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …


సాక్షిత : రాష్ట్ర కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, విద్యాసంస్థల్లో ఐటీ దాడుల నేపథ్యంలో అస్వస్థతకు గురైన మంత్రి కుమారుడు మహేందర్ రెడ్డి ని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాస్పిటల్ లో పరామర్శించారు.

అదే విదంగా దూలపల్లి లో బంధువు ప్రవీణ్ రెడ్డి ఇంటికి మంత్రితో వెళ్లి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page