కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ పరిధిలోని బాచుపల్లి ప్రణీత్ అంటిల్ల, 125 గాజులరామారం ఫేస్ -2, 132 డివిజన్ గాయత్రీ నగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎమ్మెల్యే కె పి వివేకానంద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకురాలు, భక్తులు పాల్గొన్నారు.
బాచుపల్లి, గాజులరామారం, జీడిమెట్ల డివిజన్ లోని పలు కాలనీల్లో గణేష్ మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె పి వివేకానంద్…
Related Posts
భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…
SAKSHITHA NEWS భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…సాక్షిత : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. లడ్డు వేలంపాటలో గెలుచుకున్న వారికి కలిసి వస్తుందన్న నమ్మకంతో పోటాపోటీగా వేలంపాట పాడుతూ ఉంటారు భక్తులు..…
వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్
SAKSHITHA NEWS వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్.. సాక్షిత మల్కాజిగిరి :వినాయక నిమర్జనం చివరి రోజు సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం, సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై పారిశుధ్య నిర్వహణ, విగ్రహాల వెలికి తీయుట,…