ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ కి చెందిన శ్రీకళా రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చిన మాయావతి

Spread the love

తెలంగాణ రాష్ట్రనికి చెందిన శ్రీకళా రెడ్డి కి ఉత్తర్ ప్రదేశ్ లో జోన్ పూర్ నుండి BSP MP అభ్యర్థి గా పోటీ చేయనుంది. వీరు నిప్పో బ్యాటరీ కంపెనీ అధినేత. వీరి తండ్రి గతం లో హుజుర్నగర్ MLA గా పనిచేశారు. తెలంగాణ మహిళా ఉత్తర్ ప్రదేశ్ లో స్థిరపడి BSP నుండి పోటీ చేయడం పట్ల పలువురు తెలంగాణ ప్రజలు రెడ్డి సామజిక వర్గం సంతోషం వ్యక్తం చేస్తు మాయావతి కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page