ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌ దేవేందర్‌ యాదవ్‌

Devender Yadav is the new chief of Delhi Pradesh Congress ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నిన్న ఆదివారం సాయంత్రం నియమితుల య్యారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన…

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను బీజేపి అభ్యర్థికి మద్దతుగా ఉదయం ఉపసంహరణ చేసుకొన్నారు.దేశంలో నరేంద్ర మోదీ గారే ప్రధానిగా ఉండాలని, అందు కోసం తాను పోటీనుండి తప్పుకొన్నాను అని అతను చెప్పిన…

ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ కి చెందిన శ్రీకళా రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చిన మాయావతి

తెలంగాణ రాష్ట్రనికి చెందిన శ్రీకళా రెడ్డి కి ఉత్తర్ ప్రదేశ్ లో జోన్ పూర్ నుండి BSP MP అభ్యర్థి గా పోటీ చేయనుంది. వీరు నిప్పో బ్యాటరీ కంపెనీ అధినేత. వీరి తండ్రి గతం లో హుజుర్నగర్ MLA గా…

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ముగ్గురు కలెక్టర్లను, 5 గురు ఎస్పీలు నియామకం జరిగింది.

గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాటి ప్రకాశం ఎస్పీ సునీల్ పల్నాడు ఎస్పీ బింధు చిత్తూరు ఎస్పీ మణికంఠ అనంతపురం అమిత్ బర్ధార్ నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ కలెక్టర్లు డికే బాలాజీ – కృష్ణవినోద్ కుమార్ – అనంతపురంప్రవీణ్ కుమార్ –…

ఢిల్లీ లో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ సీట్ల లొల్లి

ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో దగ్గుబాటి పురందేశ్వరి, జీవియల్ నరసింహారావు, సిఎం రమేష్, సోము వీర్రాజు మంతనాలు…. విశాఖ పార్లమెంట్ సీటు పై జీవియల్ నరసింహారావు, దగ్గుబాటి పురందేశ్వరి పట్టు… అనకాపల్లి సీటు పై సిఎం రమేష్…. రాజమండ్రి, శ్రీకాకుళం లోకల్, పాతపట్నం…

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా సేవాదళ్ సెక్రటరీగా గంగుల అంజలి యాదవ్ |

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం కైలాష్ హిల్స్ కు చెందిన గంగుల అంజలి యాదవ్ ని తెలంగాణ ప్రదేశ్ మహిళాసేవాదళ్ సెక్రటరీ గా అల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ నియమించినందున మరియు నల్గొండ పార్లమెంట్…

ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించిన నేపాల్ దేశం మదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం పట్ల నేపాల్ దేశంలోని మదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్ పరామర్శించారు. పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు తన…

భట్టి పాదయాత్ర బహిరంగ సభకి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్వింధర్ సింగ్ సుక్కు వస్తున్నారు-వీహెచ్

హైదరాబాద్… వీహెచ్.. పీసీసీ మాజీ చీఫ్ భట్టి పాదయాత్ర బహిరంగ సభకి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్వింధర్ సింగ్ సుక్కు వస్తున్నారు. మే 25న జడ్చర్లలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుంది. భట్టి, రేవంత్ ఇద్దరు తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు.…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్ని మాపక సేవల శాఖ అగ్ని మాపక
వారోత్సవములు సందర్భముగ ఐదొవ రోజు

సాక్షిత : తిరుపతి నగరంలోని మహతి రోడ్డు వద్ద గల ఎమ్.ఎస్. ఆటోకేర్ సెంటర్ ఫిల్లింగ్ స్టేషన్, కపిల తీర్థం రోడ్డులోని కె.ఆర్. ఫిల్లింగ్ స్టేషన్, తిరుమల బైపాస్ రోడ్డులోని విష్ణు పద్మావతి ఏజెన్సీ వారి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్…

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిస్టుల సమస్యల వినతిపత్రం

Journalist’s issues petition to Andhra Pradesh Press Academy Chairman Kommineni Srinivasa Rao ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిస్టుల సమస్యల వినతిపత్రం ఏపీడబ్ల్యూజేఎఫ్సాక్షిత నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని…

You cannot copy content of this page