గుండెల నిండా గులాబీ జెండాతో ఘనమైన విజయం సాధిద్దాం

Spread the love

సాక్షిత :దశబ్దాల ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించింది మనమే, మళ్ళీ గెలిచేది మనమే….
వికారాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని, జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్నారు.
ఎంపీ మాట్లాడుతూ… బాధ్యతల వారీగా ప్రతి నాయకుడు, కార్యకర్త కటోర లక్ష్యసాధనతో పనిచేద్దాం అని BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ నాయకత్వాన్ని బలపరుస్తూ… భారీ మెజారిటీతో మరోసారి గెలిపించుకుందామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

10cc6ee5 8b87 4645 B4e9 Ce36d7127c18

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page