రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం,మిచౌంగ్ తుపాను రైతులను అతలాకుతలం చేసింది. కోతకు వచ్చిన వందల ఎకరాల వరిపంటను ముంచేసి తీరని శోకం మిగిల్చింది. కొన్ని చోట్ల ధాన్యం తడిచిపోవడంతో రైతన్నలు తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తుపాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో…
సాక్షిత :దశబ్దాల ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించింది మనమే, మళ్ళీ గెలిచేది మనమే….వికారాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్…
నిర్వాసితులను నిండా ముంచారు.. కలమట వెంకటరమణ,తెదేపా పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి ముఖ్యమంత్రి వంశధార నిర్వాసితులను నిండాముంచారు. తెదేపా హయాంలో వారి కాలనీల్లో ఇళ్లు కట్టించాం. మంచి ప్యాకేజీలు అందించాం. స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వచ్చారా.. నిర్వాసితుల బాధలు విన్నారా……